బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తేనే పిల్లలు క్షేమంగా ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర. వ
పన్ను చెల్లించకుండా ఇతర రాష్ర్టాలకు చెందిన వాహనాలు యథేచ్ఛగా నగర రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉన్నా అవేం పట్టనట్టు వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజనాకు కొంతమంది నష్టం చేకూర�
ప్రైవేటు బస్సులు, పర్యాటక, స్కూల్ బస్సుల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వరకు వేగ పరిమితి ఉండేలా స్పీడ్ గవర్నెన్స్ బిగింపుపై ఆర్టీఏ దృష్టి సారించింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే�
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రీఎంట్రీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 10 నుంచి యూపీలోని గోండాలో జరిగే నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్తో పునరాగమనం చేసేందుకు సిద్ధం అవుతోంది.
ఆర్టీఏ సేవలు మరింత పారదర్శకంగా అందించడం కోసం రవాణా శాఖ తీసుకొచ్చిన సారథి, వాహన్ పోర్టల్ సేవలు సాంకేతిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. పూర్తిస్థాయి సేవలు అందించడానికి రెండు వారాల సమయం పట్టనున్నదన�
వాహన్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, ఆ సమస్యను పరిష్కరించే పనిలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నిమగ్నమైనదని రవాణాశాఖ తెలిపింది.
కొత్తగా వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కార్డులు అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు స్మార్ట్ కార్డుల కొరతరులు మాత్రం శాశ
ఒక్క బండి కొంటే ఇన్ని పన్నులా? షోరూం ధర రూ.91వేల బండిపై వివిధ పన్నులతో రూ. 1.20 లక్షల ధర చేస్తున్న షోరూంల మాయాజాలంపై నమస్తే తెలంగాణ శుక్రవారం “షోరూంల దోపిడీ” శీర్షికన కథనం ప్రచురించింది.
Vehicle Registration | ఇక నుంచి కార్లు, బైక్లు కొనుగోలు చేసినవారు వాటి రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చేపట్టిన ప్రయోగాత్మక రిజిస
Ponnam Prabhakar | రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేయడానికి ఇటీవల రవాణా శాఖలో 33 జిల్లా
ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లోనే క్వారీల యజమానులు బరితెగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అడ్డగోలుగా వాహనాలను ఓవర్లోడ్ చేయిస్తూ.. ప్రజల ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారని తెలుస్తున్నది.