RS Praveen Kumar | కేసీఆర్ హయాంలో స్థాపించిన దేశంలోనే మూడో మహిళ సంక్షేమ ఆర్మీ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీ నుంచి మొట్టమొదటి సారిగా వుల్దండి కావ్య ఆలిండియా 17వ ర్యాంక్ సాధించి, భారత వాయుసేనలో ఆఫీసర్గా సెలెక్�
రేవంత్రెడ్డి పాలనలో విద్యారంగం సర్వనాశనమైందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీహార్లోని ఒక పాఠశాలలో పరిస్థితులు చాలా దా
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కారిడార్గా ఏర్పాటు చేస్తుండటాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు పోడు పట్టాలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి ఆ భూములను గుంజుకుంటుండని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు.
కేసీఆర్ హయాంలో ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన కోడింగ్ పాఠశాలలో చదివిన అనూష, ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 582 మార్కులతో టాపర్గా నిలిచిందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు
పోడు రైతులంటే రేవంత్ సర్కారుకు కోపమెందుకో అర్థం కావడం లేదని, దశాబ్దాలుగా సాగు చేస్తున్న పోడు రైతులను నిరాశ్రయులను చేసేందుకు కుట్రపన్నుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ�
‘గురుకుల పిల్లలు వాళ్ల టాయిలెట్ వాళ్లు కడుక్కుంటే తప్పేముంది? చపాతీలు చేయడం నేర్చుకుంటే తప్పేముంది? వాళ్లేమైనా సంపన్న వర్గాల (పోష్ సొసైటీ) నుంచి వచ్చారా కూర్చున్న టేబుల్ మీదికే అన్నీ రావడానికి? ఈ పను�
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు అధఃపాతాళానికి వెళ్తున్నాయని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. సీఎం నిర్లక్ష్యం వల్ల అనేకమంది పేద పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థిత�
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ పాలన కన్నా దారుణంగా తయారైందని చెప్పడానికి నేటి సంక్షేమ గురుకులాల పనితీరు చూస్తే అర్థమైతుందని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
RS Praveen Kumar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మాదాపూర్లో ఒక చిన్న భూమిని కలిగి ఉన్నందుకు అక్కడి ల్యాండ్ మాఫియా దళితుల మీద మారణాయుధాలతో దాడి చేసి నేటికి మూడు రోజులైతున్నది అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప�