దళిత వ్యతిరేక రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించింది కేవలం కేసీఆర్ ఒక్కరేనని గుర్త�
RSP | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతా బహిరంగమే.. కాంగ్రెస్ పాలనలో దోపిడీ కూడా పారదర్శకమే అని రేవంత్
RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు.. తన మంత్రివర్గ సభ్యుల �
RS Praveen Kumar | తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు వేడుకల్లో భాగంగా ఈ రోజు సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ సరిపడా యూరియా అందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో డీసీఎంఎస్ సెంటర్�
RS Praveen Kumar | రాష్ట్రంలో బెస్ట్ ఎవైలబుల్ పథకంలో భాగంగా పేద విద్యార్థుల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
సీఎం రేవంత్రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లి.. 50 యూరియా బస్తాలను కూడా తీసుకురాలేదని, యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
యూరియా సరఫరా చేయడంలో రేవంత్ సర్కారు విఫలమైందని, రైతులు చేలు, పొలం పనులు వదిలి ఎరువుల కోసం తిరగాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి అనవసరమైన వాటితో కాలయాపన చేస్తూ పాలనను గాలికివదిలేసిందని, ప్రధానంగా విద్యావ్యవస్థ కుదేలైపోయిందని బీఆర్ఎస్ నాయకుడు, గురుకులాల సొసై�
RS Praveen Kumar | మెట్పల్లి, జూలై10 : మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తేనే తప్ప రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడదని బీఆర్ఎస్ నాయకులు, గురుకులాల సొసైటీ రాష్ట్ర మాజీ కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గురుకుల విద్యార్థులు.. ఇప్పుడు ఉరికంబా నికి వేలాడుతున్నారని స్వేరోస్ ఫౌండర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గత ప్రభుత్వ