RS Praveen Kumar | రేవంత్ రెడ్డికి కొడంగల్లో కొండారెడ్డి పల్లిలో రెండు చోట్ల ఓటు ఉంది. TES0274035. ఇదే ఎపిక్ నెంబర్తో ఉంది. సీరియల్ నెం 974 కొడంగల్, సీరియల్ నెం 601 కొండారెడ్డి పల్లి. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తి రెండు ఓట్లు కల�
RS Praveen Kumar | సాధారణ పౌరులు తప్పు చేస్తే ఒక న్యాయం, అధికారులు నాయకులు తప్పు చేస్తే వారికి ఒక న్యాయమా..?ముఖ్యమంత్రే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టిస్ కి పాల్పడ్డారు. ఎనుముల రేవంత్ రెడ్డి రెండు ఓట్ల కథ.. రేవంత్ రెడ్డికి వంగ
RS Praveen kumar | నేను ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన సెషన్స్ జడ్జి (పోక్సో కేసులు) ఎల్బీ నగర్ ఇచ్చిన ఆర్డర్ చూశా. ఆ పిటిషన్లో బ్రదర్ ఆఫ్ రెస్పాండెంట్ (చనిపోయిన అమ్మాయి సోదరుడు) బెయిల్ను వ్యతిరేకించాడని ఉంది. అ�
రాజ్యాంగం పట్ల, ప్రజల ప్రాథమిక హకుల పట్ల నమ్మకం, గౌరవం ఉంటే.. ఇంకా ఏమాత్రం పోలీస్ డిపార్ట్మెంటులో ప్రొఫెషనలిజం మిగిలి ఉందని భావిస్తే, రాష్ట్ర డీజీపీ వెంటనే ముఖ్యమంత్రిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని మాజ�
RS Praveen Kumar | రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు పండుతాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్�
‘షాబాద్ మారణకాండపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలి. వైకారియస్ లయబిలిటీ సూత్రం ప్రకారం ఆయనపై చర్యలు ఉండాలి’ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్�
‘కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. షాబాద్లో జరిగిన ఘటన, అనంతర పరిణామాలతో ఆ విషయం మరింత తేటతెల్లమైంది’ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన క�
బాధిత కుటుంబీకులను పరామర్శించేందుకు షాబాద్ వెళ్తుండగా మధ్యలో పోలీసులు అరెస్టు చేయడం ఏమిటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మండిపడ్డారు.
RS Praveen Kumar | మే 8వ తేదీని బండి సాయి భగీరథ్ను జైలుకు పోకుండా చూసిండు రేవంత్ రెడ్డి... ఇక్కడ కూడా మే 16న వాడు జైలుకు పోకుండా చూసిర్రు. అంటే పోక్సో నిందితులంటే నీకంత ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి అని షాబాద్ హత్యకేసుల న�
Rs praveen kumar | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల వదవ్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్పల్లి వద్ద అ
పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీ�
మైనర్పై లైంగికదాడి ఆరోపణలు ఎదురొంటూ జైలు లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన వ్యాఖ్�
బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు గతంలో కేటాయించిన బుల్లెట్ఫ్రూఫ్ వాహనాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ వేదికగా రూ.10 వేల కోట్ల విలువైన భారీ బాహుబలి భూ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించ