రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతీకార పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. పాలన గాలికొదిలి ఢిల్లీకి డబ్బుల సంచులు మోయడంలో ముఖ్యమంత్రి, సెటిల్మెంట్లు,
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తవ్యస్థంగా తయారైందని, ప్రభుత్వ పెద్దల చీకటి దందాలతో కుక్కలు చింపినవిస్తరిలా మారిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో-9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేశాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్�
బీసీలకు 42 శా తం రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్యేనని, ఆ వర్గాలకు న్యా యం చేయగలిగే పార్టీ తమదేనని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జ
గురుకులాల విద్యార్థుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని, ఇది ఏమాత్రం మంచిది కాదని, ఎంతో మందిని డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజినీర్లను తయారుచేసిన చరిత్ర గల సిర్పూర్(టీ) గురుకుల బాలుర పాఠశాల మూత
గురుకుల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, రేవంత్ ప్రభుత్వానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదని, ఎంతో మందిని డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఇంజినీర్లను తయారు చేసిన చరిత్ర గల సిర్పూర్(టీ) గురుకుల బాలుర పాఠశాలను
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని భావిస్తున్న గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అధికార పార్టీని వీడి బీ
సిర్పూర్ పేపర్ మిల్లు యా జమాన్యం కార్మికులను శ్రమ దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు.
మోసగాళ్లను ఓడించి.. మళ్లీ కేసీఆర్ను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం లైన్గూడ గ్రామపంచాయ�