ప్రతిరోజూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కార్ కక్ష సాధిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సెక
RS Praveen Kumar | బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘సర్' పేరిట ఓట్లు తొలగించే కుట్ర జరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు భద్రత కోసం ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఉద్దేశించి తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై మహా న్యూస్ చానల్ ఎండీ వంశీకృష్ణపై జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది.
డా.ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ను ఉద్దేశించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మహా న్యూస్ చానెల్ ఎండీ వంశీకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.
సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుట్రతో బాలిక భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఇద్దరు అగ్రనేతల నాటకంతో బాధిత కుటుంబం విలవిలలాడుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార�
బిహార్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తరహాలో తెలంగాణలో లక్షల ఓట్లు తొలిగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ
ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఉద్ధేశిస్తూ బాడీ షేమింగ్ చేయడం, హేళనగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచే
గురుకులాల టెండర్లలో కుంభకోణం జరిగిందని, అందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. స్కామ్పై సమాధానం చెప్పాల్సిన సీఎం రేవంత్రెడ�
Singireddy Niranjan reddy కర్ణాటకలో తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే అయినా కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించలేకపోతున్నారని విమర్శించారు. కర్ణాటక రాష్ట్రం కృష్ణా నదిపై మూడు కొత్త ప్రాజెక్టులను తాగున�
రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్నగర్లో జ�
రాష్ట్రంలో హైబ్రిడ్ సీఎం రేవంత్రెడ్డి పాలన నడుస్తున్నదని.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా ద
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా 19వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్ కుమార్ బాబాని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగ�