హైదరాబాద్లోని చర్లపల్లిలోగల ఓ కంపెనీలో రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరకడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని, ఇందుకు సీఎం రేవంత్రెడ్డి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర �
RS Praveen Kumar | తెలంగాణ ప్రభుత్వం రూ. 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప
RS Praveen Kumar | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడంలో కుట్ర కోణం దాగి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. తెలంగాణకు తీరని నష్టం కలిగించి గోదావరి జలాలను ఏపీకి దోచిపెట్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణభవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. సీబీఐ విచారణ తెలంగాణ
రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో సోమవారం ఏర�
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో సో�
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరికాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) పర్యటించనున్నారు. క్యాంపస్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం దళితుల కోసమే పనిచేయడంలేదని, ఆయన అందరి వాడని స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ (ఎస్ఎస్యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ�
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం దళితుల కోసమే పని చేయడంలేదని, కొందరివాడు కాదు.. అందరివాడని స్వేరోస్ స్టూడెంట్స్యూనియన్(ఎస్ఎస్యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ అన్నారు.
‘కాళేశ్వరం కుంగుబాటు వెనుక కుట్రకోణం దాగి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ను బద్నాం చేసేందుకు అసాంఘిక శక్తులు మేడిగడ్డ పిల్లర్లను బాంబులతో పేల్చివేశాయి’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎ�
‘ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఆధారాలతో కాళేశ్వరం కుట్రలపై పచ్చి నిజాలు చెప్పిన నాకు దళితనేత అనే ట్యాగ్ తగిలిస్తారా? కేసీఆర్ చేతిలో పావుగా మారానని అంటారా? ఏబీఎన్ రాధాకృష్�
RS Praveen Kumar | తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆర్ఎస్పీ ఆరో�