తన మద్ద తు బీఆర్ఎస్ పార్టీకేనని మా జీ ఎంపీ మంద జగన్నాథం ప్రకటించారు. శుక్రవారం ఆయన జోగుళాంబ గద్వా ల జిల్లా ఎర్రవల్లి మండలం కొండేరులో మీడియాతో మాట్లాడారు.
గ్యారెంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ను, పేదల కడుపులు కొట్టి పెద్దల కడుపు నింపుతున్న బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో తరిమికొట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | నాగర్కర్నూల్ ఎంపీ స్థానంతో పాటు 12 ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వండి.. ఆరు నెలల్లోనే కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు.. గుంపు మేస్త్రీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది అని బీఆర్ఎస్ వర్కి�
కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గతంలో రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ప్రజలు, యువత కోసం ఏమీ చెయ్యలేదని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
RS Praveen Kumar | నాగర్కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి ప్రశ్నలు సంధిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఇవాళ ఎర్రవల్లిలో కాంగ్రెస్ అగ్రన�
జిల్లాలను కుదిస్తే ప్రజల ఆందోళనలతో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన నాగర్కర్నూల్లోని పార్టీ కార్యాలయం
RS Praveen Kumar | ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 15 జిల్లాలుగా పునర్విభజన చేస్తే(Redistribution of Districts) రాష్ట్రం అగ్నిగుండం మారుతుందని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ప్రభుత్వాన్ని హ�
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు వెళ్తున్న �
కారే మాకు బతుకు, కేసీఆరే మా భరోసా అని ఉపాధిహా మీ కూలీలు పేర్కొన్నారు. జోగుళాంబ గద్వా ల జిల్లాలోని గద్వాల, ధరూరు, గట్టు, మల్దకల్, కేటీదొడ్డి మండలాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, నాగర్కర్నూ�
రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట కిందట శ్రీనివాస్గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయింది. ప్రతిరోజూ సీఎం, డిప్యూటీ సీఎం కరెంట్ పోవటం లేదని ఊదరగొడుత�
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తమ ప్రాంత అభివృద్ధి ప్రదాత కేసీఆర్ కోసం కందనూలు కదిలివచ్చింది. కల్వకుర్తిని సాకారం చేసి బీళ్లను పచ్చని మాగాణం చేసిన కృషీవలుడికి నీరాజనం పలికింది. దశాబ్దాల ఆర్తిని, �