మండల కేంద్రంలో జరిగిన యువకుల హత్య కేసును త్వరగా విచారించేందుకు, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి నిందితులకు కఠిన శిక్ష విధించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్�
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచు తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చ
RSP | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతున్న విషయం విదితమే. ఇప్పటికే పలు విదేశీ యూనివర్సిటీల్లో సీట్ల
RSP | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బీసీ డి�
RSP | వాట్సప్ గ్రూప్ నుండి తొలగించారని ఇద్దరు యువకులను బీజేపీ నేతలు కత్తులతో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రస్తుతం జాతీయస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ‘బీఆర్ఎస్ పా
ప్రస్తుత జాతీయ రాజకీయ పరిణామాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలు తెలంగా
ఎన్నికల సమయంలో అధికార పార్టీ ప్రతికూల చర్యలకు లొంగకుండా, దాడులకు బెదరకుండా తనను జనంలోకి నడిపించిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
RSP | లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పందించారు. తనను నమ్మి నాగర్కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హృ�
చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో జరిగిన శ్రీధర్రెడ్డి హత్యపై నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ జరపాలని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
తెలంగా ణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ని లిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజా, ప్రభుత్వ ప్రతినిధులు గడిచిన తొమ్మిదిన్నరేండ్�
Wanaparthi | జూపల్లి కృష్ణారావుని(Jupalli Krishna Rao) మంత్రివర్గం (Cabinet)నుంచి వెంటనే తొలగించాలి. రాజకీయ హత్యలపై నిష్పక్షపాత విచారణ జరపాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. గ్రూప్-1 నిర్వహించే రోజే.. ఇంటెలి�