రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు, విషాద ఘటనల నేపథ్యంలో ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకులబాట పేరుతో ప్రత్
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మళ్లీ ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ వైపు ఆశతో చూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, పాఠశాలల్లో నెలకొన్న దుస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షోభంలోకి నెట్టి�
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి మన భూములను గుంజుకుంటున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. కేసీఆర్ మన బిడ్డలకు సన్న బియ్యంతో భోజనం పెట్టారని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి అ�
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మృతి కేసులో సీఎం సోదరులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. నాగర్కర్నూలు జిల్లా కల్
లగచర్ల బాధితులకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిష న్ అండగా ఉంటుందని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసా ఇచ్చారు. లగచర్ల సహా సమీప గ్రా మాల్లో కమిషన్ పర్యటిస్తుందని స్పష్టం చేశారు.
Lagacherla Case | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిపాలనకు పరాకాష్ట లగచర్ల ఘటన అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. లగచర్ల బాధితులతో కలిసి బీఆర్ఎస్ నేతలు కలిసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ను శనివారం కలిశా�
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై రైతుల దాడి ఘటనకు సీఎం రేవంత్రెడ్డి వైఖరే కారణమని, ఈ ఘటనకు ఆయనే బాధ్యత వహించాలని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ�
RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సీఎంకు ఆర్ఎస్పీ సూచించారు.
ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ 12గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులోని 29 ఎకరాల పంట భూముల్లో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ �
‘ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉండటంతో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నది. 30 యాక్ట్ ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నది.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగ�
‘పది వేలు ఉన్న రైతుబంధును 15 వేలు చేసి ఇస్తానని చెప్పి మాట తప్పిన కాంగ్రెసోళ్లను ఏం చేద్దాం..? రైతుబంధు ఇవ్వకున్నా ఊకుందామా?.. ఉరికిద్దామా?’ అని రైతులను మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.