కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆగమాగమయ్యాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవన్లో బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్కుమార్, తుంగ బాలు, అభిలాష్
RS Praveen Kumar | మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు తీస్తుండగా షాక్ కొట్టి ఇద్దరు యువకులు మరణించిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పందించారు. �
RSP | ఒక నాడు దేశంలో నే మొదటి సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాలగా కీర్తించబడ్డ బీబీ నగర్ డిగ్రీ కళాశాల రేవంత్ రెడ్డి ప్రజా(ప్రతీకార) ప్రభుత్వంలో నేడు శిథిలమైపోయింది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
RS Praveen Kumar | బీఆర్ఎస్ సీనియర్ లీడర్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
ఆరేడు దశాబ్దాలుగా బీడు భూములుగా సాగు నీటికి నోచుకోక నోళ్లు తెరుచుకొని ఓరకు పడ్డ భూములన్నీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, కేసీఆర్ రాకతో, ఆ అపర భగీరథుని వ్యూహంతోనే పచ్చని పైర్లుగా వర్ధిల్లాయని పలువురు శాస�
ఫార్ములా ఈ-కార్ రేస్లో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదుపై ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పందించారు. ఐపీఎస్ మాజీ అధికారిగా ఈ కేసుపై తన ఎక్స్ ఖాతాలో ఆయన కొన్ని ముఖ్యమైన వాఖ�
RS Praveen Kumar | కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ నమోదు చేసిన FIR 14/2024 లోని అన్ని వివరాలను రెండు సార్లు లోతుగా పరిశీలించాను. ప్రపంచంలో ఇంత తుఫైల్ (worst) కేసు ఇంకొకటి ఉండదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచల
ప్రభుత్వంలో కొండచిలువలు పాగా వేస్తే, కళాశాలలో కట్లపాములు కాటేయవా అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar ) అన్నారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార�
RS Praveen Kumar | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తాజాగా నిర్వహించిన గ్రూప్-2 పేపర్లో ప్రశ్నలు అన్నీ తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ తదితర తెలంగాణ ద్రోహుల మీదనే ఇచ్చారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార�
పులిదాడిలో గాయపడ్డ రౌతు సురేశ్కు రూ. 10 లక్షల పరిహారమివ్వాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సిర్పూర్(టీ) మండలం దుబ్బగూడ గ్రామానికి చేరుకొని సురేశ్ను పరా
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి అజ్ఞానానికి, అరాచకానికి మరో ప్రభుత్వ ఉద్యోగి సంజీవరెడ్డి బలిపశువైండని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులకు బేడీలు వేసిన అమానవీయ సంఘటనలో సంబంధం లేని సంగారెడ్డి
RS Praveen Kumar | రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వం ఆవిష్కరించిన విగ్రహం కాంగ్రెస్ తల్లిదని, తెలంగాణ తల్లి అనడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
చేసిన పనికి డబ్బులు ఇవ్వాలని కోరిన సబ్ కాంట్రాక్టర్పై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్రెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, బాధితుల కథనం