ప్రభుత్వం ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు జీతాలు ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. నెలల తరబడి పనులు చేయించుకుంటూ తగిన వేతనం ఇవ్వకపోవడం ముమ్మాటికీ బానిసత్వానికి సమానమని ఆగ్ర�
RS Praveen Kumar | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట కరెంట్ కోతలు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.
హాస్టల్మెస్లో గొడ్డుకారం పెడుతున్నరని, నాణ్యమైన భోజనం అందించాలని ప్రశ్నిస్తే నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థిని సస్పెండ్ చేస్తారా? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస�
ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శలు గుప్పించారు.
RSP | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్.. అన్నీ సీఎం రేవంత్ రెడ్డినే అని విమర్శించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో బీఆర్ఎస్ బృందానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది. గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నేతృత్వం లో నల్లగొండ, ఉమ్మడి మహ
సీసీఐ పత్తి కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం సిర్పూర్(టీ) జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడ�
కాంగ్రెస్కు ప్రజల ప్రాణాలంటే పట్టింపులేదని, వారికి ప్రజల సంక్షేమం కంటే ఎమ్మెల్సీ ఎన్నికలే ముఖ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎద్దేవాచేశారు.
గల్లిగల్లీకి తిరిగి కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుదామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆపై మండలకేంద్రంలో కార�
అధికారులను పావులుగా చేసుకొని ప్రతిపక్ష నేతలను సీఎం రేవంత్రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఏదైనా చేసి మాజీ మంత్రి హరీశ్రావును ఇరిక�
నారాయణపేటలో జరిగిన సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమంలో ఓ విద్యార్థిని ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. నారాయణపేట మెడికల్ కాలేజీ విద్యార్థిని సత్యజ్యోతి తన కుటుంబ, విద్యానేపథ్యంపై మాట్లాడారు.
RS Praveen Kumar | కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక శని అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఒకప్పుడు గురుకులాల్లో చదవడానికి లక్షల మంది పిల్లలు పోటీపడేవారని తెలిపారు. సుదూర ప్రాంతాల