గల్లిగల్లీకి తిరిగి కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుదామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆపై మండలకేంద్రంలో కార�
అధికారులను పావులుగా చేసుకొని ప్రతిపక్ష నేతలను సీఎం రేవంత్రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఏదైనా చేసి మాజీ మంత్రి హరీశ్రావును ఇరిక�
నారాయణపేటలో జరిగిన సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమంలో ఓ విద్యార్థిని ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. నారాయణపేట మెడికల్ కాలేజీ విద్యార్థిని సత్యజ్యోతి తన కుటుంబ, విద్యానేపథ్యంపై మాట్లాడారు.
RS Praveen Kumar | కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక శని అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఒకప్పుడు గురుకులాల్లో చదవడానికి లక్షల మంది పిల్లలు పోటీపడేవారని తెలిపారు. సుదూర ప్రాంతాల
రాష్ట్రంలో నీటిపారుదల, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, రియల్ఎస్టేట్ రంగాలను నాశనం చేసినట్టే రేవంత్రెడ్డి సరార్ విద్యారంగాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహ�
RS Praveen Kumar | నీటిపారుదల, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలను రేవంత్ సర్కార్ నాశనం చేసినట్టే విద్యారంగాన్ని నాశనం చేస్తోంది అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
ధర్మరక్షణ కోసం పని చేస్తున్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి దుర్మార్గమైన చర్య అని, ఇది రాజ్యాంగంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్�
RS Praveen Kumar | ప్రతిపక్షంలో ఉన్న మన పార్టీతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ సమాజం గురించి.. తెలంగాణ అభివృద్ధి గురించి భవిష్యత్తు తెలంగాణ గురించి ప్ర�
పేద విద్యార్థులకు చదువు చెప్పి వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో వారికి జీవితమే లేకుండా చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. శ
రాష్ట్రంలోని గురుకులాలను వైకుంఠధామాలుగా మార్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డిదేనని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని గురుకులాలను మృత్యుకుహారాలుగా మార్చారని మండిప�
బహుజనులందరూ చైతన్యవంతులుగా ఉండి, హక్కుల కోసం పోరాడాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఏర్పాటు చేసిన వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణ క