పేద విద్యార్థులకు చదువు చెప్పి వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో వారికి జీవితమే లేకుండా చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. శ
రాష్ట్రంలోని గురుకులాలను వైకుంఠధామాలుగా మార్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డిదేనని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని గురుకులాలను మృత్యుకుహారాలుగా మార్చారని మండిప�
బహుజనులందరూ చైతన్యవంతులుగా ఉండి, హక్కుల కోసం పోరాడాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఏర్పాటు చేసిన వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణ క
వికారాబాద్ జిల్లా పరిగి దాస్యా నాయక్తండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేదర్ విగ్రహావిషరణ కార్యక్రమానికి మైక్ పర్మిషన్ నిరాకరించడం దారుణమని
సినీనటుడు అల్లు అర్జున్కు ఒక న్యా యం? కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మరో న్యా యమా? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనకు ఒకలా, హుస్సేన్సాగర్ ఘటనకు మర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనాలోచితంగా నాలుగేండ్ల ఈ కార్ రేస్ ఒప్పందాన్ని రద్దుచేయడం వల్ల తెలంగాణకు వచ్చే వేల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్�
RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
రేవంత్ సర్కారు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, గ్రామసభల పేరుతో మరోసారి దగా చేయాలని యత్నిస్తున్నదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం గద్వాల జిల్లా అలంపూర్లో బీఆర
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుష్టపాలన తారాస్థాయికి చేరుకుందని వారికి రాబోయే కాలంలో ప్రజలే బుద్ధిచెబుతారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
RS Praveen Kumar | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురుకుల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కానీ కాంగ్రెస్ పాలనలో అది సాధ్యం కావడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్�
సిర్పూర్(టీ) మండ లం డోర్పల్లి కొమ్ముగూడకు చెందిన విద్యార్థి జైసన్ అనారోగ్యంతో బాధపడుతుండగా, సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అతడి ఇంటికెళ్లి పరామర్శించారు.
కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.