నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతరులను వెంటనే చట్టం ముందు నిలబెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పంపే మూటల్లో నుంచి ఒక్క శాతమైనా తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తే వారి భవిష్యత్తు మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచిం�
తెలంగాణలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పంపే మూటల్లో నుంచి ఒక శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తే వారి భవిష్యత్ మారుతుందని రిటైర్డు ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి �
RS Praveen Kumar | ఎట్టకేలకు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బయల్దేరారు. పోలీసులతో వాగ్వాదం అనంతరం.. హౌస్ అరెస్టు నుంచి బయటపడి సభకు బయల్దేరిన�
RS Praveen Kumar | హైదరాబాద్ సరూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడంపై సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సును అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. బీఆర్ఎస్ నాయకులతో పాటు నిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నది.
సీఎంతో పాటుగా హోం మంత్రి రేవంత్రెడ్డి కావడం ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎద్దేవా చేశారు.యువ సంగ్రామ సభ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎర్ర�
యాదగిరిగుట్ట ఆలయ కమిటీ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ను అసభ్యపదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీ ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలి
RS Praveen Kumar | రేవంత్ రెడ్డికి కొడంగల్లో కొండారెడ్డి పల్లిలో రెండు చోట్ల ఓటు ఉంది. TES0274035. ఇదే ఎపిక్ నెంబర్తో ఉంది. సీరియల్ నెం 974 కొడంగల్, సీరియల్ నెం 601 కొండారెడ్డి పల్లి. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తి రెండు ఓట్లు కల�
RS Praveen Kumar | సాధారణ పౌరులు తప్పు చేస్తే ఒక న్యాయం, అధికారులు నాయకులు తప్పు చేస్తే వారికి ఒక న్యాయమా..?ముఖ్యమంత్రే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టిస్ కి పాల్పడ్డారు. ఎనుముల రేవంత్ రెడ్డి రెండు ఓట్ల కథ.. రేవంత్ రెడ్డికి వంగ
RS Praveen kumar | నేను ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన సెషన్స్ జడ్జి (పోక్సో కేసులు) ఎల్బీ నగర్ ఇచ్చిన ఆర్డర్ చూశా. ఆ పిటిషన్లో బ్రదర్ ఆఫ్ రెస్పాండెంట్ (చనిపోయిన అమ్మాయి సోదరుడు) బెయిల్ను వ్యతిరేకించాడని ఉంది. అ�
రాజ్యాంగం పట్ల, ప్రజల ప్రాథమిక హకుల పట్ల నమ్మకం, గౌరవం ఉంటే.. ఇంకా ఏమాత్రం పోలీస్ డిపార్ట్మెంటులో ప్రొఫెషనలిజం మిగిలి ఉందని భావిస్తే, రాష్ట్ర డీజీపీ వెంటనే ముఖ్యమంత్రిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని మాజ�
RS Praveen Kumar | రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు పండుతాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్�
‘షాబాద్ మారణకాండపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలి. వైకారియస్ లయబిలిటీ సూత్రం ప్రకారం ఆయనపై చర్యలు ఉండాలి’ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్�