తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిన సీఎం రేవంత్రెడ్డి దోపిడీ అంతాఇంతా కాదని, అన్నిరంగాల్లో అక్రమాల విధ్వంసం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరంలేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ పేరిట రాష్ట్రంలో అటెన్షన్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శిం�
నిర్మాణ భవనంపై నుంచి నలుగురు కిందపడగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన టోలిచౌకి అల్హస్నత్ కాలనీలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..టోలిచౌకి అల
RS Praveen kumar | ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బ తీసే ప్రయత్నం ఈ రిపోర్టులో జరిగింది . లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. క్యాంపులకు వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫోన్లను ట్యాపింగ్ చేయించి అక్కడికి ప�
RS Praveen Kumar | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ పక్షాన నిలబడిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బ�
దేశంలో 89 క్రిమినల్ కేసులు ఎదురొంటున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని, ఆయన దౌర్జన్యకర పాలనలో రాష్ట్రం అతలాకుతలమైందని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాల దాడే ఇ�
RS Praveen Kumar | మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున బీఆర్ఎస్ కార్యకర్తలపై , పోలీసు అధికారులపై అనుచితంగా, అసభ్యకరంగా దుర్భాషలాడిన కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేసిఅరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస�
తన మనిషిని గెంటేశాడన్న నిందమోపి సీఐ, ఎస్ఐలు, హోంగార్డులను దూషిస్తూ దాడికి దిగిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసు అధికారులు బుజ్జగించడం దుర్మార్గమని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డార
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదోడిని కొట్టి పెద్దోడికి పెడుతున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర
RS Praveen Kumar | బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీకి లేఖ రాశారు. సీఎం రేవంత్రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్ను వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ మేరకు ఆర�
కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి మేడిగడ్డ బరాజ్ను బాంబులతో పేల్చివేశారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలోని డ్యామ్లను బాంబులతో పేల్చి వేసి ఇసుక మా�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర పన్ని కేసీఆర్పై సిట్ విచారణ చేయిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందునే విచారణ పేరి