ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదోడిని కొట్టి పెద్దోడికి పెడుతున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర
RS Praveen Kumar | బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీకి లేఖ రాశారు. సీఎం రేవంత్రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్ను వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ మేరకు ఆర�
కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి మేడిగడ్డ బరాజ్ను బాంబులతో పేల్చివేశారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలోని డ్యామ్లను బాంబులతో పేల్చి వేసి ఇసుక మా�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర పన్ని కేసీఆర్పై సిట్ విచారణ చేయిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందునే విచారణ పేరి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసుల విషయంలో ఎర్రవెల్లిలో కాకుండా నందినగర్ నివాసంలో గోడకు ఎట్ల అతికిస్తారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవ�
RS Praveen kumar | రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతగాకే బీఆర్ఎస్పై బురదజల్లుతూ.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని జిల్లా ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా �
ఆర్ఎస్పీ ఫైర్వరంగల్, జనవరి 24 : అన్ని అనుమతులున్నా.. ఆక్రమించిన స్థలం కాకున్నా.. కేవలం బీఆర్ఎస్ నేత అనే ఒకే ఒక్క కారణంతో అతడు నడుపుతున్న షాపుపైకి బుల్డోజర్ను పంపి వరంగల్ బల్దియా నిమిషాల్లో నేలమట్టం చ
RS Praveen Kumar | తెలంగాణ ప్రజల భద్రతతో పోలీసు అధికారులు ఆడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తమ పోస్టింగ్ల కోసం పోలీసులు వికృత క్రీడలో భాగస్వాములయ్యారని తెలిపారు.
RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ అత్యంత గోప్యంగా జరగాల్సిన విషయమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కానీ దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బజారున పడేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అరాచకాలపై ప్రశ్నించినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీశ్రావుకు నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరో�