స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు బీజేపీ నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో గులాబీ గూటికీ చేరుతుండగా, ఆ పార్టీల ఉనికి లేకుండా పోతున్
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగుతుందని, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ చట్టంలోని నిబంధనలను బేఖాతరు చేసి కాంగ్రెస్ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర�
ఆదివాసీ బిడ్డ, నిండు గర్భిణిని హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
RS Praveen Kumar | రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇలాకాలో కూడా రోడ్ల నిర్మాణం నాసిరకంగా ఉంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
RS Praveen Kumar | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు �
RS Praveen Kumar | జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 20 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందించలేదు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నిక�
RSP | షాద్నగర్ బైపాస్ రోడ్డుపై సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అసలేం జరుగుతున్నది తెలంగాణలో అని సీఎ
RS Praveen Kumar | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్పై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో 110 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. నిన్న వంగర గురుకుల పాఠశాలలో శ్రీవర్షిత అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుని తనువు చాలించింది.
RS Praveen Kumar | కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహం నడిపించి అరెస్టైన అఖిల్ యాదవ్ అనే వ్యక్తి పాల్గొన్నాడని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ దంపతుల భేటీపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బారా ఖూన్ మాఫ్ అంటే ఇదే అని విమర్శించారు. లోలోపల సీఎం సమక్షంలో గెస్ట్ హౌస్ లలో స�