1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, దళిత క్రిస్టియన్లకు రాజ్యాంగబద్ధంగా దకాల్సిన ఎస్సీ హోదాను వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం�
Prem Sagar Rao | రూ.10 లక్షల పెట్టుబడి విలువ కలిగిన ఊర్మిక కంపెనీకి బెకన్ కంపెనీ రూ.140 కోట్లు రుణంఎలా ఇచ్చిందో సమాధానం చెప్పాలి. ఆ సీక్రెట్ ఏందో ప్రేమ్సాగర్రావు వెల్లడించాలి. రేవంత్తో చీకటి బంధమేదీ లేకపోతే ఈడీ వ�
షార్ట్కట్ పద్ధతిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి, సీఎం కుర్చీ హుందాతనాన్ని కాపాడకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నడు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ హార్డ్వర్క్ చేస్తున్న హరీశ్రావు క్ష�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ శాఖలు అక్రమాలకు చిరునామాగా నిలిచాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. త
ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల జేఏ
మాంత్రిక మహేశ్కుమార్ గౌడ్ తాంత్రిక విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హితవు పలికారు. క్షుద్రపూజల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయ భావనలను పె�
మూడేండ్ల క్రితం 2023లో జరిగిన ఎస్సెస్సీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్కుమార్పై ఏ1 నిందితునిగా నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తుదితీర్పు కాపీ హైకోర్టు వెబ్
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నద ని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
పేదల ఇండ్లపై ప్రతాపం చూపేందుకు అధికారంలోకి వచ్చిన నెలలోపే 99 జీవో ద్వారా రేవంత్రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని, దానిపై హైకోర్టు తీర్పు రేవంత్రెడ్డికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కా�
RS Praveen Kumar | హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని.. కోర్టుకు సెలవులు ఉన్న రోజు శని, ఆదివారాలు చూసుకొని వేలాది మంది పోలీసులను తీసుకొని పేదలు నిద్రిస్తున్న సమయంలో ఇళ్లను నేలమట్టం చేశారని బ�
RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపదెబ్బలాంటిదన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ . రేవంత్ రెడ్డికి ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలించే నైతిక అర్హత లేదని ఇవాళ హైకోర్టు ఇచ్చి
‘పదవులొచ్చాయని నిజాలు దాస్తే ఎలా? కమలాపూర్ ప్రశ్నపత్రం లీక్ కేసును మరిచారా?’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతరులను వెంటనే చట్టం ముందు నిలబెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పంపే మూటల్లో నుంచి ఒక్క శాతమైనా తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తే వారి భవిష్యత్తు మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచిం�