ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో ‘బెస్ట్ స్టంట్ డిజైన్' ’ పేరుతో కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అద్భుత ప
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం భూ నిర్వాసితులకు ఎంత నష్టపరిహారం చెల్లించాలో తేలకుండానే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం చెల్లించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్ర�
ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తకాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆచి
కుప్పకూలిన రియాల్టీతో హెచ్ఎండీఏ ఖజానా ఖాళీ అవుతుంటే.. ప్రభుత్వం నుంచి నిధుల్లేక విలవిల్లాడిపోతున్నది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ సర్కారు చెప్పుకుంటున్నా.. ప్రాజెక్టుల నిర్మాణానికి చిల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో 28 కిలోమీటర్ల పరిధి నుంచి 40 కిలోమీటర్ల పరిధికి మార్చాలని డిమాండ్ చేస్తూ పలు మండలాలకు చెందిన రైతులు మంగళవారం బంజారాహ�
Jr NTR| ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరిగా ఉన్నారు. ఆయనకి ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ ఇమేజ్ కూడా దక్కింది.
‘ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు తారక్. అందుకే సినిమాల సెలక్షన్లో కూడా ఆచితూచి ముందుకెళ్తున్నారాయన. పూర్తి స్థాయి బాలీవుడ్ సినిమా ‘వార్ 2’లో ఆయన నటించడానికి కారణం కూడా అదే. ఈ స�
జిల్లాలో తెరపైకి రోజుకో కొత్త ప్రతిపాదన వస్తున్నది. కందుకూరు మండలంలోని పంజాగూడలో ఫ్యూచర్సిటీ కేంద్రంగా కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సర్కార్కు అధికారులు ప్రతిపాదనలు పం పారు. ఇప్పటికే జిల్లా�
తమను గెలిపిస్తే ట్రిపుల్ ఆర్ సమస్య లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి.. అధికారంలో వచ్చి 14 నెలలైనా పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. బాధితులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి వార�
రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం వ్యవహారం గందరగోళంగా మారింది. వికసిత్ భారత్-2047 కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో చేపట�
“ఆర్ఆర్ఆర్' సమయంలో సినిమాను డాల్బీ విజన్లో గ్రేడ్ చేయాలనుకున్నప్పుడు జర్మనీ వరకు వెళ్లాల్సివచ్చింది. మనదేశంలో ఆ సదుపాయం లేకపోవడం నిరుత్సాహపరచింది. కానీ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో డాల్బీ విజన్ గ
CM Revant Reddy | ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించా
RRR | రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆర్ఆర్ఆర్, అర్అండ్బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై శుక్�
రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) భూసేకరణపై సందిగ్ధత వీడటంలేదు. పరిహారం విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత కొరవడినట్టు తెలుస్తున్నది.