రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు కదం తొక్కుతున్నారు. అలైన్మెంట్ మార్చే వరకు పోరాటం ఆగదని, హైదరాబాద్ నడిబొడ్డుకు కాదు ఢిల్లీకైనా సిద్ధమేనని ప్రకటించారు.
ట్రిపుల్ ఆర్ దక్షిణభాగంలో ఇష్టారాజ్యంగా చేస్తున్న అలైన్మెంట్ మార్పులతో పాటు ఉత్తరభాగంలో ఇవ్వజూపుతున్న పరిహారం దేనికి సరిపోదని బాధితులు నిత్యం తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొద్దిరోజులుగా ప�
తమకు న్యాయం చేయాలని కోరుతూ యాదా ద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండ లం వర్కట్పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని ట్రిపుల్ ఆర్ బాధితులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు.
AP News | శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో తిరుమలకు కాలినడకన వస్తానని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం పట్ల ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు. పాప పరిహారం కోసం జగన్మోహన్ రెడ్�
Harish Rao | ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార�
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టాలని చూస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొం�
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మెలికలు తిరుగుతూనే ఉన్నది. మ్యాపుల్లో లేకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ‘గుర్తులు’ వెలుస్తున్నాయి. తాజాగా చౌటుప్పల్ పరిధిలో నుంచి నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడె
RRR Survey | ‘దొంగ రాత్రి వేళ పల్లెల మీద డ్రోన్లు తిరిగుతున్నయ్. పంట పొలాల్లో కొత్త మనుషులు తిరుగుతున్నరు. పొద్దున లేచి చేనుకు పోతే హద్దు రాళ్లు పాతి, వాటి మీద ‘X’ ఆకారంలో ఎర్ర రంగు గుర్తులు పెట్టి ఉంటున్నయ్.
RRR | సహజంగా రెండు ప్రధాన రోడ్ల మధ్య అనుసంధానం కోసం డబుల్ లేన్ రోడ్డు.. మరీ కావాలంటే నాలుగు లేన్ల రోడ్డును ఏర్పాటు చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్రింగ్ రోడ్డు, రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)కు
హైదరాబాద్ మహా నగరం చుట్టూ చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) రంగులు మార్చుకుంటున్నది. దక్షిణభాగంలో దారి తప్పుతున్నది. గుట్టుగా రూటు మార్చుకుని, బడా నేతల భూముల దగ్గర గీత దాటుతున్నది.
‘మాకున్నది ఒకట్రెండు ఎకరాలు. అదే మాకు ఆధారం.. దానిని గుంజుకొని రింగు రోడ్డు వేస్తే మేం ఏం తిని బతకాలి? ప్రభుత్వం పైసలిచ్చినా రెండ్రోజుల్లో అవి ఖర్చయితయ్? ఆ తర్వాత మేమెట్ల బతకాలి? ఉన్నోళ్లకు వందల ఎకరాలు ఉన�
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడి నాలుగు నెలలు గుడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం భూసేకరణ కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు ఆదివారంతో పూర్తయింది. కానీ, పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగానే ఉన్నది. ఆరు నెలల క్రితం నాట�
మహేష్బాబు-రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం అభ�