RRR | కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. అనుమతులివ్వడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జాప్యం.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్క�
Anchor | మలయాళ టెలివిజన్ రంగంలో ప్రముఖ యాంకర్గా, యూట్యూబర్గా, బిగ్బాస్ రన్నరప్గా గుర్తింపు పొందిన పెర్లీ మానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల నిరసనలపై ఆమె చేసిన ఒక �
KTR | రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఆర్' ఉద్యమం రాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు ప
SSRajamouli | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’ లో సందడి చేస్తున�
Ram Charan | మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల పెద్ది సినిమాతో సూపర్ హిట్ను అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్లో ఉండగా.. రిపబ్లిక్ టీవీ నిర్వహిం�
Peddi | \టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో పెద్ది ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ �
RRR | తెలంగాణకు గేమ్ చేంజర్గా ప్రభుత్వం చెప్పుకొంటున్న ప్రాంతీయ రింగ్రోడ్డు(ట్రిపుల్ ఆర్) ఇప్పట్లో సాకారమయ్యేలా కనిపించడం లేదు. ఈ ప్రాజెక్ట్పై పూటకో ప్లాన్ తెరపైకొస్తున్న క్రమంలో ఎక్స్ప్రెస్వే
RRR | హైదరాబాద్ ( Hyderabad) చుట్టూ రావాల్సిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) కాస్త ఇప్పుడు సాధారణ హైవేగా మారిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ట్రిపుల్ఆర్ డిజైన్లో భారీ మార్పులు చేశారు. భారీ వ్యయం వల్ల �
Abhishek sharma | టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇప్పుడు కేవలం క్రికెట్ మైదానంలోనే కాదు, తెలుగు ప్రేక్షకులలో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతున్నప్పటి ను
RRR | ఔటర్ రింగు రోడ్డుకి ఇరువైపులా ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలో గ్రోత్ కారిడార్ తరహాలో, నగరానికి మరో గ్రోత్ కారిడార్కు సర్కారు తెరలేపింది. ఈ క్రమంలో రీజనల్ రింగు రోడ్డు వెంబడి మరో రెండు కిలోమీటర్ల వ
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రోత్సాహకాలు ఇచ్చి సాగుకు అండగా నిలవాల్సింది పోయి ఉన్న పంట పొలాలను కూడా లాక్కునేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలతో అన్�
అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెకిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఒప్పించాలన్నారు.
ట్రిపులార్, గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్లను మార్చేలా కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని మంగళవారం మాజీ మంత్రి హరీశ్రావును మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన రైతుల
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టిపీడిస్తుందని, రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేతలు, గ్రామాల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.