కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టిపీడిస్తుందని, రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేతలు, గ్రామాల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరితల రవాణా- జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తున్నది.
KTR | కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్లో ట్రిపుల్ ఆర్, సోలార్ పవర్ ప్లాంట్లను నిరసిస్తూ బాధిత రైతులు చేస్తున్న దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు.
KTR | రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ వల్ల నష్టపోయిన నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బాధితులు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను హైద
బడా బాబుల భూములు కాపాడేందుకే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి, పేద రైతుల భూములు గుంజుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చి రైతుల భూములను తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాడ్గుల మండలంలోని వివిధ గ్రామాల అన్నదాతలు బుధవారం సాగర్ రహదారిలోని అన్నెబోయినపల్లి వద్ద స�
KTR | ట్రిపుల్ఆర్ భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూ నిర్వాసితుల ఉద్యమం ఉధృతమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు ఊపందుకున్నది. మా భూములు మాకేనంటూ ఉద్యమం ఐక్యంగా ముందుకు సాగుతున్నది.
Harish Rao | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)ప్రాజెక్టు అలైన్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
Harish Rao | ఇష్టారీతిన ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల గ్రామాల రైతులు సోమవారం నాడు మాజీ మంత్రి హరీశ్రావును కలిసి తమ ఆవేదన వెల్లగక్కారు.
సర్కార్ తీరుపై ట్రిపుల్ ఆర్ బాధితులు ఫైర్ అయ్యారు. మంత్రికి తమ బాధలు చెప్పుకొందామని వస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ట్రిపుల్ ఆర్కు సంబంధించి దక్షిణభాగం అలైన్మెంట్ వివరాలను
త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ వల్ల తమకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని విన్నవించుకుందామని గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామానికి చెందిన పలువురు భూ నిర్వాసితులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రె
రీజినల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్మెంట్కు వ్యతిరేకంగా జిల్లాలో రైతులు ఉద్యమిస్తున్నారు. గత వారం రోజులుగా జిల్లా కలెక్టరేట్తోపాటు హైదరాబాద్లోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేస్తున్నారు.