Mumbai Indians: రోహిత్ అభిమానులు ముంబై ఇండియన్స్ ఫ్లాగ్ను తగులబెట్టడం, ఆ జట్టు యాజమాన్యాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ముంబైకి మరో షాక్ తప్పలేదు.
Suryakumar Yadav : ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఫ్రాంఛైజీలు వ్యూహాలతో సిద్దమవుతున్నాయి. అందులో భాగంగానే కొత్త కెప్టెన్లను నియమిస్తున్నాయి. అయితే.. అన్నింటికంటే ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారమే
Mumbai Indians | ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్శర్మ (Rohit Sharma)ను తప్పిస్తూ ఫ్రాంచైజీ శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన గంట వ్యవధిలోనే ముంబై ఇండియన్స్కి ఊహించని
Rohit Sharma: పదేండ్లుగా ముంబై అంటే రోహిత్.. రోహిత్ అంటే ముంబైగా సాగిన ప్రస్థానం నేటితో ముగిసింది. రోహిత్ను సారథిగా తప్పించడంతో ముంబై ఇండియన్స్లో స్వర్ణ యుగం ముగిసినట్టేనని అతడి అభిమానులు వాపోతున్నారు.
Hardik Pandya: ముంబై ఇండియన్స్కు ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందజేసిన కెప్టెన్ రోహిత్ శర్మకు ఆ జట్టు భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్ - 2024 సీజన్లో ఆ జట్టు కొత్త సారథి సారథ్యంలో ఆడనుంది.
Rohit Sharma: గతేడాది ముగిసిన పొట్టి ప్రపంచకప్ సెమీస్ తర్వాత రోహిత్, కోహ్లీలను పక్కనబెట్టిన బీసీసీఐ.. మరోసారి వాళ్లను ఆడిస్తుందా..? లేక యువ భారత్తోనే ముందుకు సాగుతుందా..? అన్నది భారత క్రికెట్లో చర్చనీయాంశమైం�
Lungi Ngidi : భారత్తో టీ20 సిరీస్కు ముందు రోజే ఆతిథ్య దక్షిణాఫ్రికా(South Africa)కు భారీ షాక్ తగిలింది. ఈ మధ్యే ముగిసిన వన్డే వరల్డ్ (ODI World Cup 2023) అదరగొట్టిన స్టార్ పేసర్ లుంగి ఎంగిడి(Lungi Ngidi) గాయం కారణంగా సిరీస్ మొత్
ODI World Cup 2023 : పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup) అభిమానులకు మస్త్ మజానిచ్చింది. భారత జట్టు కప్పు కొట్టి ఉంటే ఆ సంతోషం మరింత రెట్టింపయ్యేది. అయితే.. ఈ మోగా టోర్నీ భారత �
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు(Team India) అనూహ్య ఓటమితో యావత్ భారతావని కన్నీటిసంద్రమైంది. కీలక పోరులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వ్యూహాలు ఫలించకపోవడంతో పాటు పిచ్ కూడా సహకరి�
Rohit Sharma: గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, అశ్విన్ వంటి సీనియర్లను పొట్టి ఫార్మాట్లో ఆడించలేదు.
గత కొంతకాలంగా విశ్రాంతి లేకుండా వరుస సిరీస్లు ఆడుతున్న టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికా పర్యటనలోని పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరమయ్యారు. ఈ న�