Team India | టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా.. త్వరలో శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్లో ఆడాల్సిందేనా?
Team India | రాబోయే కాలంలో టీమిండియా క్లిష్ట మార్పులను ఎదుర్కోవాల్సి రానుందని అవుట్ గోయింగ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. భారత జట్టులో పలు మార్పులపై ఆయన స్పందించారు.
Rohit Sharma: ఇంకొన్నాళ్ల పాటు టెస్టులు, వన్డేల్లో ఆడనున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇటీవల అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్కప్ గెలిచిన నేపథ్యంలో రోహిత్ తన టీ20 కెరీర్కు గుడ్బై చెప్పి
MS Dhoni : భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) విజయాలకు కేరాఫ్. మూడు ఐసీసీ ట్రోఫీలతో దిగ్గజ సారథగా పేరొందిన అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని తెలిసిందే. తాజాగా కెనడాలోని ఒక అభిమాన�
Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన రూ. 5 కోట్ల బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Team India | టీమిండియా జూలై, ఆగస్టులో శ్రీలంక టూర్కు వెళ్లనున్నది. ఈ పర్యటనల మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లో తలపడనున్నది. ఈ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్�
BCCI | టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడంతో ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల �