IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తక్కువ స్కోర్కే పరిమితమైంది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విజృంభించగా ముంబై ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేశారు.
Rohit Sharma | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మూడో మ్యాచ్ మొదలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ కొనసాగుతున్నది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్ట
IPL 2025 : ఐపీఎల్లో తిరుగులేని విజయాలతో ఐదు టైటిళ్లు గెలుపొందిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఆసక్తికర సమరానికి వేళైంది. ఐదు టైటిళ్లతో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ల మధ్య ఉత్కంఠ పోరాటం మరికాసేపట్లో మొదలవ్వనుంది.
శనివారం నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్లో ఇది 18వ సీజన్. గడిచిన 17 సీజన్లలో తాము ఆడిన 15 సీజన్ల (2016, 2017లో రెండేండ్లు నిషేధం)లో ఐదు ట్రోఫీలు గెలవడం ఒకెత్తు అయితే ఈ టోర్నీలో ఏకంగా పదిసార్లు ఫైనల్ ఆడిన జట్టు ఏదైనా ఉ�
Rohit Sharma | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను టీమిండియా సాధించింది. ప్రస్తుతం భారత్లో ఐపీఎల్-2025 సీజన్ సుదీర్ఘంగా కొనసాగనున్నది. ఆ తర్వాత ఇంగ్లాండ్లో టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం పర్యటించనున్నది. ఇంగ్ల
చాంపియన్స్ ట్రోఫీ విజయం రోహిత్శర్మ దశాదిశను మార్చేసిందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అన్న అనుమానాలను పటాపంచలు చేసిన హిట్మ్�
Hardik Pandya | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఈ నెల 22న మొదలవనున్నది. కోల్కతా నైట్రైడర్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో ముంబయి ఇండియన్ మార్చి 23న తొలి మ్యాచ్ను చెన్నైల�
ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగులతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో మూడో ర్యాంక్కు ఎగబాకాడు. గత వారం ఐదో స్థానంలో ఉన�
ఓపెనింగ్కు వెళ్తావా? సరే వెళ్తా! మూడో స్థానంలో బ్యాటర్ల కొరత ఉంది. అక్కడ బ్యాటింగ్ చేస్తావా? మీ ఆజ్ఞ! స్పిన్నర్లను కాచుకుని వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టే మిడిలార్డర్లో ఆడతావా? చిత్తం! లోయరార�
చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని వచ్చిన వార్తలపై భారత క్రికెటర్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాను వన్డేల నుంచి రిటైర్ అవడం లేదని ట్రోఫీ గెలిచిన తర్వాత నిర్వహ�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. వరుసగా మూడోసారి ఫైనల్ పోరులో నిలిచిన టీం ఇండియా పుష్కర విరామం తర్వాత మళ్లీ టైటిల్ను సగర్వంగా ఒడిసిపట్టుకుంది.
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ జట్టును ప్రకటించింది. భారత జట్టు నుంచి ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. మూడోసార