శామీర్ పేట్, జూన్ 24 : పెట్రోల్ బంకులో ఇద్దరు అంగతకులు కత్తులతో వీరంగం చేశారు. వాళ్లలో ఒకరు పరారి కాగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎవరు? వారికి నేర చరిత్ర ఉందా.. వంటి పూర్తి వివరాలు తె�
Jewelery shop | మలక్పేట(Malakpet) అక్బర్బాగ్లోని గల కిస్వాక్ నగల దుకాణం(Jewelery shop)లో దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్(Accused arrested) చేశారు.
సికింద్రాబాద్లో జరిగిన రూ.5 కోట్ల భారీ చోరీ కేసులోని నిందితులను నగర పోలీసులు గుర్తించారు. బాధితుడు, పోలీసులు అనుమానించినట్టే వాచ్మన్ ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. పథకం ప్రకారం నేరం చేసిన వాచ్మన్
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి గర్భవతిని ఆరుగంటల పాటు బంధీగా తీసుకుని సినీ ఫక్కీలో రూ.10లక్షలను దోచుకున్న ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.52లో ప్రముఖ �
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వె�
నాగోల్లో కాల్పులు జరిపి బంగారం దోచుకుపోయిన కేసును ఛేదించేందుకు 15 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 800 సీసీ కెమెరాలన
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పంజాబీ భాగ్లో ఉన్న ఓ ఇంటి నుంచి పనిమనిషి సుమారు 10 కోట్ల విలువైన బంగారం, నగదును ఎత్తుకెళ్లాడు. ఆ కేసులో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని బీహార్కు చెందిన మోహన్ కుమార్�
ఏపీలోని శ్రీకాళహస్తి ఫిన్కేర్ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకొన్నది. దోపిడీ జరిగిందంటూ ఫిర్యాదు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ స్రవంతినే అసలు దొంగగా పోలీసులు నిర్ధారించారు.
Meerpet | ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గంటల వ్యవధిలోను పోలీసులు కేసులను ఛేదిస్తున్నారు. నేరానికి పాల్పడినవారిని పక్కా ఆధారాలతో జైలుశిక్ష పడేలా చూస్తున్నారు. నగర శివార్లలోని మీర్పేట పరిధిలో
వడోదర : అమెరికాలోని జార్జియా స్టేట్లో దారుణం జరిగింది. గుజరాత్కు చెందిన ఎన్ఆర్ఐని సాయుధ దుండగుడు బ్యూనావిస్టా రోడ్డులోని సినోవస్ బ్యాంక్ వెలుపల సోమవారం రాత్రి కాల్చిచంపాడు. మృతుడిని గుజరాత�
షాద్నగర్ : తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన సంఘటన గురువారం షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్న కిషన్నాయక్ షాద్నగర్ పట్టణంలోని స�
భువనేశ్వర్ : తన తండ్రి సర్వీస్ రివాల్వర్తో బెదిరించి ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ 15 లక్షలు లూటీ చేసిన పోలీస్ అధికారి కుమారుడి ఉదంతం ఒడిషాలోని సుందర్ఘఢ్ జిల్లాలో వెలుగుచూసింది. ఆపై మంగళవారం పోలీ�