రాష్ట్రంలోనే సంచలనం రేపిన కరీంనగరంలోని పీఎంజే జ్యువెల్లరీలో నగల దోపిడీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసు దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అయితే దోపిడీకీ ప్లాన్ వేసిన సూ�
సంచలనం రేపిన కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ‘ది గోల్డెన్ థీఫ్' ముఠా నాయకుడు సుబోధ్సింగ్ కస్టడీలోకి తీసుకోవడం ప్రాధాన్యతగా మారింది. 400కుపైగా కేసుల్లో మోస్వాంటెడ్గా ఉన్న అతడు పోలీసులకు
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య హత్య, దోపిడీ కేసులో పనిమనిషి కల్పన నేతృత్వంలోని నేపాలీ ముఠా దేశం దాటి నేపాల్లోకి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నిం
దోపిడీకి పాల్పడి మహిళ గొలుసు లాక్కెళిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కుత్బుల్లార్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెళ్లడించారు. ఈనెల 26న శ్రీలత అనే మహిళ కుత్బుల్లాపూర్ బీరప్పనగర్లో మార్నిం�
కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ దోపీడీ కేసులో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తున్నది. దొంగలు నగల షాపు లూటీకి అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసి, ఎటువంటి ఆధారాలు చిక్కకుండా జాగ్రత్త పడినా.. చివరి నిమిషంలో చ
కరీంనగర్ పీఎంజే నగల దుకాణంలో జరిగిన దోపిడీ కేసు ఉత్కంఠ రేపుతున్నది. బుగ్గారం మండలం మద్దునూర్ వద్ద లభ్యమైన ఓ మొబైల్ ఫోన్ పోలీసులు దర్యాప్తులో కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తున్నది. గ్రామ శివారులోని ల�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసు సర్వత్రా ఆసక్తి రేపుతున్నది. రోజుకో విషయం వెలుగులోకి వస్తుండగా, ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. లూటీ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్
కూకట్పల్లిలో కోటి రూపాయల దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. హవాలా డబ్బుపై కన్నేసిన ఖుస్రుద్దీన్ తానే డబ్బులు తీసుకుని తనపై దాడిచేయించుకుని డబ్బులు కొట్టేశాడు. ఖుస్రుద్దీన్ ద్విచక్రవాహనంపై రూ.క�
జూబ్లీహిల్స్లోని నందగిరిహిల్స్లో నేపాలి గ్యాంగ్ చోరీ ఘటనలో మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 5న నందగిరిహిల్స్లో వ్యాపారి రవీంద్రకుమార్ శర్మ ఇంట్లో రూ.1.31 కోట్ల విలువైన ఆభరణాల చో�
40 ఏండ్ల క్రితం నాటి దోపిడీ కేసులో ఛత్రపతి శంభాజీనగర్లోని అదనపు సెషన్స్ కోర్టు 60 ఏండ్ల నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. 1984 నవంబర్ 21న ఔరంగాబాద్లోని బాబా పెట్రోల్ పంప్ ప్రాంతం నుంచి ఐదుగురు వ్యక్త
సైఫాబాద్ పరిధిలో జరిగిన భారీ దోపిడీని సెంట్రల్జోన్, సీసీఎస్ పోలీసులు ఛేదించారు. ముంబైకి చెందిన దొంగల ముఠా సైఫాబాద్ పరిధిలోని జువెల్లరీ దుకాణంలో దోపిడీకి పాల్పడింది. రూ.కోటిన్నర విలువైన బంగారం, డైమ�
శామీర్ పేట్, జూన్ 24 : పెట్రోల్ బంకులో ఇద్దరు అంగతకులు కత్తులతో వీరంగం చేశారు. వాళ్లలో ఒకరు పరారి కాగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎవరు? వారికి నేర చరిత్ర ఉందా.. వంటి పూర్తి వివరాలు తె�
Jewelery shop | మలక్పేట(Malakpet) అక్బర్బాగ్లోని గల కిస్వాక్ నగల దుకాణం(Jewelery shop)లో దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్(Accused arrested) చేశారు.