Amberpet | అంబర్పేట్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆయా గ్రామాలను కలుపుతూ ఉన్న ప్రధానరోడ్లు పెద్ద ఎత్తున గోతులు ఏర్పడిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
Peddapalli | పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సమ్మర్ సీజన్ను వినియోగించుకొని వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.
కేసీఆర్ ప్రభుత్వం నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతంగా కాలయాపన చేస్తున్నది.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చంపాపేట డివిజన్ కర్మన్ ఘాట్ లోని వెంకటేశ్వర హాస్పిటల్ పక్క వీధి నుంచి, వంగ శంకరమ్మ గార్డెన్ వరకు నిర్మించాల్సిన నాలా నిర్మాణ పనులు పద్మనగర్ కాలన
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఏడాది కావొస్తున్నది. అద్భుతమైన పాలన అందించామంటూ సీఎం రేవంత్రెడ్డి సంబురాలకు సిద్ధమవుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి
దుబ్బాక నియోజకవర్గంలో రోడ్ల విస్తరణతోపాటు, మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఆర్అండ్బీ అధికారులతో స
చారిత్రక భువనగిరి కోట సకల హంగులతో అలరారనున్నది. ఏకశిల కొత్త సొబగులతో టూరిజం స్పాట్గా మారనున్నది. ఖిలా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 118 కోట్లు ఖర్చు చేయనుండగా, తొలి విడతలో రూ. 69 కోట్లు మంజూరు చేసింది.
MLA Kaleru Venkatesh | అంబర్ పేట నియోజకర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) తెలిపారు.
కందుకూరు, మే 28 : మారుమూల గ్రామాలకూ మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. తొమ్మిదేండ్లలో కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్ల పునరుద్ధరణ, అవసరమైన చోట బైపాసులు, వంతెనలు, కల్వర్�
వాహనదారులు, ప్రజలకు ప్రయాణ భారం తగ్గింది. తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్, మహబూబ్నగర్కు డివిజన్, నియోజకవర్గ కేంద్రాల నుంచి రాకపోకలు సాగించాలంటే భయపడే పరిస్థితులు.
ఈవీ కార్లను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది టాటా మోటర్స్. కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీ మోడల్ ధరను రూ.50 వేలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగా ఉన్నద�
కరీంనగర్ రూరల్ మండలంలోని ఆయా గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 43.51 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఎంపీపీ తిప్పర్త�
రాజన్న సిరిసిల్ల జిల్లా రహదారులకు రాజయోగం పట్టింది. పెద్ద నగరాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రోడ్ల విస్తరణ జరుగుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే మెజార్టీ దారులు అద్దాల్లా మెరుస్తుండగా, జంక్షన్లు,