మన్సూరాబాద్ : సహారాఎస్టేట్స్ కాలనీలో అస్తవ్యస్తంగా మారిన రోడ్ల నిర్మాణం కోసం రూ. 87.30 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి స
గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధి వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.కోట్ల వ్యయంతో కొత్త రహదారులు నిర్మిస్తున్నమన్
ఖలీల్వాడి, నవంబర్ 9 : పేదల ఆర్థికాభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇందులో భాగంగా స్వయంఉపాధికి నిధులు మంజూరు చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఎస్సీ కార్పొరేషన్�
29న ఎన్హెచ్ఏఐ ఇన్విట్ ఇష్యూ రూ.5,100 కోట్ల సమీకరణ లక్ష్యం న్యూఢిల్లీ, అక్టోబర్ 27: వివిధ కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి ఇటీవల ప్రకటించిన జాతీయ నగదీకరణ పథకం (ఎన్ఎంపీ)లో భాగంగా జాతీయ రహదారుల్ని విక్రయిం�
మండల-జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు రూ.2,655 కోట్లతో 1,8,45 కిలోమీటర్లు ఆప్గ్రేడ్ ఇప్పటికే 1,616 కిలోమీటర్లమేర రోడ్ల నిర్మాణం పూర్తి భూసేకరణ సమస్యలతో ఆగిన మరికొన్ని పనులు హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే త�
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య రహదారుల వెంబడి అంబులెన్స్లను సిద్ధంగా ఉంచండి జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్ భూపాలపల్లి రూరల్ : ప్రమాదాలు జరగకుండా రోడ్ల మరమ్మతులు పూర్తి చేసి ప్రమాద సూచిక బోర్డు
ఎమ్మెల్యే వెంకటేశ్ | అంబర్పేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
రోడ్ల మరమ్మతుకు నిధులివ్వని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే రిపేర్లు హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): గతేడాది భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నయా పైస�
భువనగిరి అర్బన్ : రోడ్ల నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించే లా అధికారులు ప్రత్యేక చొరవ చూపాల ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని ఓ హోటల్లో పంచాయతీ
జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి వికారాబాద్ : గ్రామాల అభివృద్ధిలో రోడ్డు సౌకర్యం కీలక పాత్ర పోషిస్తాదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సి
యాచారం : మండల కేంద్రం నుంచి మేడిపల్లి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి అధ్వాన్నంగా తయారైంది. రోడ్డుపై పలు చోట్ల గుంతలమయం కావటంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్�
ఢిల్లీ,జూన్ 17: తమిళనాడు రాష్ట్రంలో చెన్నై,కన్యాకుమారి పారిశ్రామిక కారిడార్ (సికెఐసి)లో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడిబి), భా�
శరవేగంగా సచివాలయ నిర్మాణం లాక్డౌన్ వేళ.. ఆర్అండ్బీ యోచన హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసే అలోచనలో అధికారులున్నారు. లాక్�
ఫలితమిస్తున్న వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం రూ.1010 కోట్ల వ్యయంతో 18 చోట్ల ప్రాజెక్టులు నగరవ్యాప్తంగా అండర్పాస్లు, ఫ్లైఓవర్లు పూర్తి జంక్షన్ల వద్ద తీరిన ట్రాఫిక్ కష్టాలు .. సిగ్నల్ ఫ్రీ సిటీల�