ఉమ్మడి రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేక పల్లెలు అల్లాడిపోయాయి. సాగు, తాగు నీరు లేక ప్రజలు అరిగోస పడ్డారు. గ్రామాలకు సరైన రహదారులు లేక అష్టకష్టాలు పడ్డారు. వర్షాలు పడితే వాగులు ఉప్పొంగి ప్రవహించి కొన్ని పల్ల�
జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రధాన కూడలి, రోడ్డు వెడల్పు, సుందరీకరణ కార్యక్రమాల్లో భాగంగా వివిధ పార్టీలు, వ్యాపార వర్గాల ప్రజలతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అఖి�
2020-2021లో 13,327 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం న్యూఢిల్లీ, జనవరి 31: మౌలికరంగం ఏ ఆర్థిక వ్యవస్థకైనా వెన్నెముక లాంటిదని, అందుకే 2013-14 నుంచి రోడ్ల విస్తరణ క్రమంగా పెరుగుతూ వచ్చిందని సోమవారం పార్లమెంటుకు సమర్పించిన కేంద్
ఓఆర్ఆర్ తరహాలో నిర్మాణం కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం కేసీఆర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు హైదరాబాద్, జనవరి 29 : మహబూబ్నగర్ జిల్లాలో 60.25 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభ�
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట, ధర్మారెడ్డిగూడెం జడ్పీ రోడ్డు నుంచి పెద్దకందుకూరు(వయా బాపేట, తాళ్లగూడెం) వరకు ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మాసాయిపేట వద్ద ప్రభుత్వ�
గోల్నాక : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో ఉన్న రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని ఇందిరానగర్లో రూ.6 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మ�
తాండూరు రూరల్ : తాండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా పట్టణంలోని ఇందిరా చౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే రోహిత్రెడ్డ�
పరిగి : రోడ్డు వెడల్పుతో పాటు ఇరువైపుల డ్రైనేజీ నిర్మాణం ద్వారా పట్టణం మరింత సుందరంగా మారుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని గంజ్రోడ్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను
బేగంపేట్ : సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. శుక్రవారం రాంగోపాల్పేట్, బేగంపేట్ డివిజన్లను కలిపే వెంగళ్రావ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోడ్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్వీట్లో ప్రకటించారు. ములకాలచెరువు నుంచి మదనపల్లె సెక్షన�
దౌల్తాబాద్ : కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని నందారం-సంగాయిపల్లి, కుదురుమల్ల గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఎమ�
త్వరలో బైపాస్, ఇండస్టీయల్ పార్కుల అభివృద్ధి ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తాండూరు : తాండూరు పట్టణంతో పాటు నియోజక వర్గంలో పాడైన ఆర్అండ్బీ ర
పరిగి : సుల్తాన్పూర్ స్టేజీ నుంచి కోటి 33లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు సైతం ప్రారంభం �