పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కలిపే రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేలా చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తు న్నామని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు.
స్మార్ట్సిటీ పథకంలో భాగంగా గ్రేటర్ వరంగల్లో చేట్టిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. గత డిసెంబర్తో గడువు ముగియగా, కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు కాస్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రధాన రోడ్లను నాలుగు వరుసలుగా చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలోని ప్రధాన మార్గాల్లోని రోడ్లను రింగ్రోడ్డుకు అనుసంధ
నగరంలో పారిశుధ్యం పడకేసింది. రోడ్లపై ఎక్కడ చూసినా.. చెత్తాచెదారం పేరుకుపోతున్నది. రోడ్లపై మురుగునీరు నిలుస్తుండటంతో చుట్టూ పక్కన ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చిలుకానగర్లో మ్యాన్హోల్ నుంచ
మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య రోజురోజుకూ అధికమవుతున్నది. ప్రజలు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. ట్యాంకర్ల నీరే దిక్కవుతూ ప్రజలపై అదనపు భారం పడుతున్నది. ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా అధికారుల్లో చలనం రావడం �
నాణ్యత లేని రోడ్డు నిర్మాణానికి ఆర్అండ్బీ అధికారులు ఏకంగా రూ.ఆరు కోట్ల బిల్లులు చెల్లించారు. రోడ్డు వేసిన మూడు నెలలకే తిరిగి మరమ్మతులు చేసి ప్యాచ్ వర్కులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఖమ్మం జిల్లాల�
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తే అంత క్షేమంగా పిల్లలు ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర.
మళ్లీ రెండేండ్ల తర్వాత రానున్న సమ్మక్క జాతర నాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లను విస్తరించి ట్రాఫిక్జామ్లను నివారిస్తామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మండలాల
రహదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలకు, ఆచరణకు పొంతన కుదరడం లేదు. హైదరాబాద్-విజయవాడ(ఎన్హెచ్-65) రహదారి విస్తరణ పనులకు కేంద్రం ఇదివరకే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినా ఇప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడల�
కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ వివాదాల్లో చిక్కుకుంటున్నది. ఓ వైపు న్యాయపోరాటం, మరోవైపు డిమాండ్ల సాధనకు రెండేండ్లుగా రాజీవ్ రహదారి భూ యజమానులు ఉద్యమిస్తున్నారు. అయినా ఎలివేటె�
కామారెడ్డి జిల్లాలో వరద గాయం మానడం లేదు. ప్రభుత్వం పట్టింపు లేనితనం వల్ల వరద సృష్టించిన విలయాన్ని తలచుకుంటూ ప్రజానీకం విలవిల్లాడుతున్నారు. కామారెడ్డి పట్టణంలో శిథిలాలు ఇందుకు సజీవ సాక్షంగా నిలుస్తున్�
‘ఫ్యూచర్ సిటీ తర్వాత.. ముందు మాకు మంచి రోడ్లు కల్పించండం’టూ చందానగర్ అపర్ణ హిల్ పార్, అపర్ణ సిలికాన్, అపర్ణ గార్డెనియాల నివాసితులు శనివారం రోడ్డెకారు.
sewerage line | ‘హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీ చేస్తాం..మా పోటీ ఇతర రాష్ర్టాలతో కాదు ఇతర దేశాలతో ..మూసీని సుందరీకరించి పెట్టుబడులను తీసుకువస్తాం.. ఫ్యూచర్ సిటీ నిర్మించి చైనాతో పోటీ పడుతాం’ అంటూ సమావేశాల్లో ప�