తండా అనేది కేవలం కొన్ని ఇండ్ల సముదాయం కాదు. అది లంబాడీ సమాజ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం, చరిత్రకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయం 3,146 తం
పాలకులు పని చేయిస్తారని కండ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. చివరకు ఓపిక నశించి దాతలు ఇచ్చిన విరాళాలతో గ్రామస్తులే కల్వర్టు కట్టుకున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని బంజర గ్రామానికి బస్సు దిగి వెళ్�
అన్ని రంగాల్లో నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన సాగునీ
జిల్లాలో ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్సిటీకోసం నిర్మించ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు భాధిత రైతులకు పరిహారంలో ప్రభు త్వం సరైన స్పష్టత ఇవ్వటం లేదు. గ్రీన్ఫీల్డ్ భూనిర్వాసితులందరికీ ఒకే రకంగా �
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీవోటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) విధానాల కింద మొత్తం 1,692.5 కిలోమీటర్ల పొడవునున్న 17 జాతీయ రహదారుల ఆస్తులను నగదీకరించేంద�
ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నవంబర్లో తాను జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది.
సరస్వతి అంత్య పుష్కరాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులు గడువుల
Roads | అధ్వాన్నంగా ఉన్న రోడ్డు డబుల్ విస్తరణ పనులు ముమ్మరంగా చేపడుతామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిన మండలంలో రోడ్ల పరిస్థితులు మారడం లే�
రైతులు వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టవద్దని హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి పేర్కొన్నారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టి రాత్రి పూట కుప్పలుగా పోసి టార్పాలిన్ �
మక్తల్-నారాయణపేట డ బుల్ రోడ్డు మరమ్మతుకు గ్రహణం పట్టింది. నిత్యం వాహనాల రద్దీ ఉండే ఈ రోడ్డు పూర్తిగా గుం తలమయంగా మారింది. రాళ్లు, రప్పలు, దుమ్ము ధూళి తో రోడ్డుపైకి రావాలంటేనే వాహనదారులు, ప్రయాణికులు జంక�
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణం హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో ఉండడంతో దినదినాభివృద్ధి చెందుతున్నది. పట్టణం వేగంగా విస్తరిస్తున్నది. అంతేస్థాయిలో ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. పట్టణంలో ఉ
పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కలిపే రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేలా చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తు న్నామని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు.