జిల్లాలో ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్సిటీకోసం నిర్మించ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు భాధిత రైతులకు పరిహారంలో ప్రభు త్వం సరైన స్పష్టత ఇవ్వటం లేదు. గ్రీన్ఫీల్డ్ భూనిర్వాసితులందరికీ ఒకే రకంగా �
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీవోటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) విధానాల కింద మొత్తం 1,692.5 కిలోమీటర్ల పొడవునున్న 17 జాతీయ రహదారుల ఆస్తులను నగదీకరించేంద�
ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నవంబర్లో తాను జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది.
సరస్వతి అంత్య పుష్కరాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులు గడువుల
Roads | అధ్వాన్నంగా ఉన్న రోడ్డు డబుల్ విస్తరణ పనులు ముమ్మరంగా చేపడుతామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిన మండలంలో రోడ్ల పరిస్థితులు మారడం లే�
రైతులు వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టవద్దని హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి పేర్కొన్నారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టి రాత్రి పూట కుప్పలుగా పోసి టార్పాలిన్ �
మక్తల్-నారాయణపేట డ బుల్ రోడ్డు మరమ్మతుకు గ్రహణం పట్టింది. నిత్యం వాహనాల రద్దీ ఉండే ఈ రోడ్డు పూర్తిగా గుం తలమయంగా మారింది. రాళ్లు, రప్పలు, దుమ్ము ధూళి తో రోడ్డుపైకి రావాలంటేనే వాహనదారులు, ప్రయాణికులు జంక�
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణం హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో ఉండడంతో దినదినాభివృద్ధి చెందుతున్నది. పట్టణం వేగంగా విస్తరిస్తున్నది. అంతేస్థాయిలో ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. పట్టణంలో ఉ
పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కలిపే రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేలా చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తు న్నామని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు.
స్మార్ట్సిటీ పథకంలో భాగంగా గ్రేటర్ వరంగల్లో చేట్టిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. గత డిసెంబర్తో గడువు ముగియగా, కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు కాస్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రధాన రోడ్లను నాలుగు వరుసలుగా చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలోని ప్రధాన మార్గాల్లోని రోడ్లను రింగ్రోడ్డుకు అనుసంధ
నగరంలో పారిశుధ్యం పడకేసింది. రోడ్లపై ఎక్కడ చూసినా.. చెత్తాచెదారం పేరుకుపోతున్నది. రోడ్లపై మురుగునీరు నిలుస్తుండటంతో చుట్టూ పక్కన ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చిలుకానగర్లో మ్యాన్హోల్ నుంచ
మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య రోజురోజుకూ అధికమవుతున్నది. ప్రజలు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. ట్యాంకర్ల నీరే దిక్కవుతూ ప్రజలపై అదనపు భారం పడుతున్నది. ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా అధికారుల్లో చలనం రావడం �