ప్రాజెక్టులను ప్రతిపాదించాలి... భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలి... ఆ తర్వాత టెండర్లు ఖరారు చేయాలి... కానీ కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులకు భూములు లేకుండానే, టెండర్లు ఖరారు చేయడం ఆనవాయితీగా మారింది. రెండేండ�
రాష్ట్ర రహదారుల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నది. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలు, రవాణా ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన రోడ్లను అభివృద్ధి చేయాలన్న �
పంజాగుట్ట-ఖైరతాబాద్ ప్రధాన రహదారి నుంచి నేరుగా రాజ్భవన్కు వెళ్లే రహదారి అది. నిత్యం వీఐపీ మూవ్మెంట్ ఉండడంతో పాటు రాజ్భవన్ ఉద్యోగులు ఇక్కడ నివాసముంటారు. అంతేకాకుండా రాజ్భవన్ హైస్కూల్ సైతం ఇక్
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. సర్వాపురం శివారు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేసి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అయితే �
రాష్ట్రంలో సుమారు రూ.60 వేల కోట్లతో వివి ధ అభివృద్ధి పనులు ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ నుంచి దర్వేశిపుర�
ధర్మపురి లో ప్రతీ శనవారం వారసంత జరుగుతుంది. అయితే గతంలో చింతామణి చెరువు కట్టపై, దేవాలయానికి, గోదావరికి వెల్లే రోడ్లపై మరియు ఖాళీ స్థలంలో వారసంత జరిగేది. ఇలా వారసంత నిర్వహించడం ఇటు రైతులకు, అటు వ్యాపారులతో
కాంగ్రెస్ పాలనలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యా యి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా రోడ్లు గుంతలతో దర్శనమిస్తున్నాయి. స్వయాన మంత్రి శ్రీహరి ఇలాకాలో దారుణంగా త యారయ్యాయి. మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కే�
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
RS Praveen Kumar | రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇలాకాలో కూడా రోడ్ల నిర్మాణం నాసిరకంగా ఉంది.
మారుమూల గిరిజన గూడేలకు సరైన రోడ్డు లేక అంబులెన్స్ రాని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఆదివాసీలు అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలంలోని పెసర్కుంట గ్�
రోడ్డు గతుకులుగా, అధ్వానంగా మారిందని.. కొత్త రోడ్డు వేయాలని గత ఆరు నెలలుగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడంతో తాండూరు పట్టణంలోని ఏడో వార్డు ప్రజలు శనివారం ఆందోళనకు దిగారు.
రంగారెడ్డిజిల్లాలోని ప్రధాన రహదారుల విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంభిస్తున్నది. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగకపోవటం వలన తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.