బీఎన్ఆర్ హిల్స్ సొసైటీలోని ఇండ్ల నుంచి వచ్చే మురుగును రోడ్డు పక్కన ఫుట్పాత్ను ఆనుకొని పైపు ద్వారా బయటకు వదులుతున్నారు. గృహ వ్యర్థాలను బయటకు వదిలేందుకు ఓ పైపును ఏర్పాటు చేసి..మురుగునంతా ఏండ్ల తరబడి
సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ ఆవరణలోని కంటోన్మెంట్ బోర్డు స్థలంలో ఉన్న పలు వ్యాపార సముదాయాలు (షెడ్లను) బుధవారం కంటోన్మెంట్ బోర్డు అధికారులు, ఇంజినీర్లు కూల్చివేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో జిల్లా కేంద్రాలనుంచి మారుమూల గ్రామాలకు తండాలకు పోలేని పరిస్థితి నెలకొంది.
టీవల వారం రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల పరిధిలోని రహదారుల మరమ్మతులకు ప్రభుత్
ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. గుంతల మయమైన రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు రవాణా పరమైన ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకు రోడ్లు దెబ్బత�
కాలువల్లో పారాల్సిన మురుగు రోడ్డెక్కింది. ఇండ్ల నుంచి వచ్చే వ్యర్థ జాలలు నాలాలోకి వెళ్లకుండా రహదారిపై ఏరులై పారుతున్నాయి. నెలల తరబడిగా ఇండ్ల నుంచి వస్తున్న మురుగుంతా ప్రధాన రహదారిపై పారడంతో ఆ దారంతా బు�
Farmers | యూరియా కోసం ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు. రైతులు సోమవారం సిద్దిపేట-మెదక్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
గుంతల మయమైన రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రం నుండి కోటగిరి వెళ్లే రోడ్డు లో, మండల కేంద్రంలోని బీర్కూర్ వెళ్ళే మూల మలపు వద్ద, మంజీరా నది వైపు వెళ్లే మార్గాలలో లోతుగా గుంతలు ఏర్�
ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో నిత్యం ఆ దారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు అదుపుతప్పి కిందపడిన ఘ�
సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. కాగా గ్రామస్తులు బురదలో నాటు వేసి బుధవారం నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ ముందున్న పాత సీసీ రోడ్డు, కొత్త సీసీ రోడ్డు మధ్
హైదరాబాద్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో 1674 హెక్టార్లలో 58 కిలోమీటర్లలో విస్తరించి ఉన్న గున్గల్ అటవీ ప్రాంతంలో అనేక రకాల జంతువులు, పక్షులు జీవిస్తుంటాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నష్టం అంచనా వేశారు.