మారుమూల గిరిజన గూడేలకు సరైన రోడ్డు లేక అంబులెన్స్ రాని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఆదివాసీలు అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలంలోని పెసర్కుంట గ్�
రోడ్డు గతుకులుగా, అధ్వానంగా మారిందని.. కొత్త రోడ్డు వేయాలని గత ఆరు నెలలుగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడంతో తాండూరు పట్టణంలోని ఏడో వార్డు ప్రజలు శనివారం ఆందోళనకు దిగారు.
రంగారెడ్డిజిల్లాలోని ప్రధాన రహదారుల విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంభిస్తున్నది. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగకపోవటం వలన తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చుట్టూ చేపట్టిన రింగ్రోడ్డు పనులు ధర్మారెడ్డిపల్లి సమీపంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. ధర్మారెడ్డిపల్లి-జాలిగామ గ్రామాల సమీపంలో రైల్వే బ్రిడ్జి నిర�
కేపీహెచ్బీ కాలనీలో గుంతల రోడ్లతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని బాలాజీనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జి.వినోద్కుమార్ గౌడ్ అన్నారు.
రాష్ట్రంలో రెండేండ్లుగా చాలా మార్గాల్లో వరుసగా జరుగుతున్న భారీ ప్రమాదాలు.. పెద్దఎత్తున చనిపోతున్న ప్రజలు.. నిత్యకృత్యమయ్యాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా చేవెళ్ల-మీర్జాగూడ హైవేపై చేవెళ్ల ప్రాంతంలో రోడ
భద్రాద్రి జిల్లాలో రహదారులపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. అడుగడుగునా గుంతలతో రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి. తరచూ ప్రమాదాలతో ప్రయాణికులు, వాహనదారులు గాయాల పాలవుతుండడం నిత్యకృత్యమైంది. నాసిరకం రోడ్లన్�
‘ఓ పాలకుల్లారా ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదా... అభివృద్ధి పనులపై చిత్తశుద్ధి లేదా.. గుంతల రోడ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఓ పాలకులారా రోడ్డు మరమ్మత్తులు చేయండి లేదా ఏ మాత్రం పౌరుషం ఉంటే పదవులను వదిలి వేయం�
Roads | హవేలీ ఘన్పూర్ మండలంలోని గ్రామాలకు వెళ్లే రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. వరి కోతలు మొదలయ్యాయంటే రోడ్లన్నీ కల్లాలను తలపిస్తుండటమే ఇందుకు కారణం.
బెంగళూరు రోడ్ల గురించి బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చేసిన విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం వ్యంగ్యంగా స్పందించారు. ఆమె(షా) కావాలంటే రోడ్లను అభివృద్ధి చేసుకోవచ్చని �
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలు జిల్లాలోని పలు ప్రధాన రహదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అనేకచోట్ల రహదారులు ద్వంసం కాగా, కాజ్వేలు, కల్వర్టులు కూడా దెబ్బతిన్నాయి.
యూసుఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణానగర్ ఏ బ్లాక్లో రోడ్డు తవ్వివదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పెద్దయ్య పిండిగిర్ని సమీపంలో రూ.24 లక్షల వ్యయంతో కొత్తరోడ్డు వేసేందుకు ఉన్న రోడ్డ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. రోడ్లపై ప్రయాణికులు భయంతో ముందుకు వెళ్తున్నారు. నేషనల్ హైవే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో చిన్నగా ఉన్న గుంతలు ప్రమాదకరంగా అవుతున్నాయి.