పట్టణానికి సమీపంలోని అయిజ - కర్నూల్ అంతర్రాష్ట్ర రోడ్డులోని పెద్దవాగు స్లాబ్ కల్వర్టుపై ఏర్పడిన గండీని పోలీస్, ఆర్అండ్బీ శాఖల సమన్వయంతో తాత్కాలికంగా పూడ్చివేశారు.
అటు సీఎం సొంత ఇలాకా.. ఇటు స్పీకర్ నియోజకవర్గం మధ్యలో తాండూరు నియోజకవర్గం ఉన్నది. ఈ రెండింటి మధ్య ఉన్న తాండూరులోని రోడ్లు నరకప్రాయంగా మారాయి. చిన్నపాటి వానకే బురదమయంగా మారుతుం డడంతో పాదచారులు, వాహనదారు లు
మీరు బంజారాహిల్స్ రోడ్ నం. 14 మీదుగా ప్రయాణిస్తున్నారా..? అయితే జర జాగ్రత్త..రెండు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న ఆ రోడ్డుపై ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తున్నారు. తమ వెన్నుపూస దెబ్బతినడం ఖాయమని..వాపోతున్నా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావాసులు వర్షాకాలం వచ్చిందంటే నరకం అనుభవిస్తున్నారు. మామూలు వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసినప్పుడు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. వాగులు ఉప్పొంగినప్పుడు అరచేతిలో
Residents, Cops Face Off | గుంతలమయంగా మారిన బెంగళూరు రోడ్ల గురించి నివాసితులు నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసన నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసు�
Culverts Damages | ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ, నార్నూర్ మండలాల్లో భారీ వర్షాలకు కల్వర్టులు అధ్వాన్నంగా మారాయి. ఈ కల్వర్టుల గుండా వెళ్లడానికి ప్రయాణికులు జంకుతున్నారు.
రోడ్ల మరమ్మతు విషయంలో కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఓ కుటుంబం బురద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. నగరంలోని 9వ డివిజన్లో అలకపురికి వెళ్లే రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది.
బీఎన్ఆర్ హిల్స్ సొసైటీలోని ఇండ్ల నుంచి వచ్చే మురుగును రోడ్డు పక్కన ఫుట్పాత్ను ఆనుకొని పైపు ద్వారా బయటకు వదులుతున్నారు. గృహ వ్యర్థాలను బయటకు వదిలేందుకు ఓ పైపును ఏర్పాటు చేసి..మురుగునంతా ఏండ్ల తరబడి
సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ ఆవరణలోని కంటోన్మెంట్ బోర్డు స్థలంలో ఉన్న పలు వ్యాపార సముదాయాలు (షెడ్లను) బుధవారం కంటోన్మెంట్ బోర్డు అధికారులు, ఇంజినీర్లు కూల్చివేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో జిల్లా కేంద్రాలనుంచి మారుమూల గ్రామాలకు తండాలకు పోలేని పరిస్థితి నెలకొంది.
టీవల వారం రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల పరిధిలోని రహదారుల మరమ్మతులకు ప్రభుత్
ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. గుంతల మయమైన రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు రవాణా పరమైన ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకు రోడ్లు దెబ్బత�