Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పల్లెల నుంచి పట్టణాల వరకు భారీ స్థాయిలో
మారుమూల గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం లేక ప్రజానీకం అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వాగులు.. వంకలు ఉప్పొంగి రోజుల తరబడి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, బయటకు రాలేని దుస్థిత�
వికారాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వేసిన రోడ్లు ఆరు నెలలకే పగుళ్లు ఏర్పడుతున్నాయి. రోడ్డు నాణ్యత లేకపోవడం, ప్రజాధనం దుర్వినియోగం అవుతుండటంతో ప్రజలు ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. వికారాబ
నగర పరిధిలోని ప్రధాన రహదారుల విస్తరణను భారీగా పెంచుతూ హెచ్ఎండీఏ ప్రణాళికను సిద్ధం చేసింది. హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్ జంక్షన్ మీదుగా నాగోలు మూసీ బ్రిడ్జి వరకు ఉన్న రహదారిని ప్�
తండా అనేది కేవలం కొన్ని ఇండ్ల సముదాయం కాదు. అది లంబాడీ సమాజ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం, చరిత్రకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయం 3,146 తం
పాలకులు పని చేయిస్తారని కండ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. చివరకు ఓపిక నశించి దాతలు ఇచ్చిన విరాళాలతో గ్రామస్తులే కల్వర్టు కట్టుకున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని బంజర గ్రామానికి బస్సు దిగి వెళ్�
అన్ని రంగాల్లో నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన సాగునీ
జిల్లాలో ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్సిటీకోసం నిర్మించ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు భాధిత రైతులకు పరిహారంలో ప్రభు త్వం సరైన స్పష్టత ఇవ్వటం లేదు. గ్రీన్ఫీల్డ్ భూనిర్వాసితులందరికీ ఒకే రకంగా �
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీవోటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) విధానాల కింద మొత్తం 1,692.5 కిలోమీటర్ల పొడవునున్న 17 జాతీయ రహదారుల ఆస్తులను నగదీకరించేంద�
ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నవంబర్లో తాను జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది.
సరస్వతి అంత్య పుష్కరాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులు గడువుల