నగరంలో పారిశుధ్యం పడకేసింది. రోడ్లపై ఎక్కడ చూసినా.. చెత్తాచెదారం పేరుకుపోతున్నది. రోడ్లపై మురుగునీరు నిలుస్తుండటంతో చుట్టూ పక్కన ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చిలుకానగర్లో మ్యాన్హోల్ నుంచి ప్రవహిస్తున్న మురుగునీరు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలను చిత్రాల్లో చూడొచ్చు.
