పదవి ఉన్నన్నాళ్లు పట్టించుకోలేదు.. కాలం ముగియడంతో ఇక పట్టింపేలేదు.. అంటూ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై ప్రేమ్నగర్ బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ డివిజన్ ప్రేమ్నగర్లో
మరమ్మతు పనుల్లో అధికారుల అలసత్వానికి నిద ర్శనంగా తాండూరు మండలం కరణ్కోట్- గౌతాపూర్ ఆర్అండ్బీ రహదారి ని పేర్కొనవచ్చు. రెండేళ్లుగా ఈ రోడ్డును మరమ్మతులు చేస్తుండగా ఒక వైపు పనులు చేపడుతుండగానే మరో వైప�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో నిర్మిస్తున్న ఫ్యూచర్సిటీ రోడ్డు పనులను కొందరు రైతులు బుధవారం అడ్డుకున్నారు. హైకోర్టు స్టే ఉన్న భూముల్లో పనులు ఎలా నిర్వహిస్తారని వారితో వాగ్వాదానికి దిగా�
మెరుగైన రోడ్ల ద్వారానే రాష్ట్ర ప్రగతి సాధ్యమని పదేపదే చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు.. ఆచరణలో పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. అధికారంలోకొచ్చిన రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా వేసిన కొత్తరోడ్లు కేవలం
ఆర్టీసీ బస్సులో ప్రయాణం భద్రమని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బస్సులు రాకపోకలు సాగించేందుకు రోడ్లు సైతం అంతే ముఖ్యమని ఎందుకు చెప్పడం లేదని మండల వాసులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుఫై తీవ్రంగా మండి�
సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారి విస్తరణ నిర్మాణ పనులు (Road Works) అసంపూర్తిగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు తమ ఇష్టారీతిన పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
MLA Kunamneni | ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో రాజీ పడబోనని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో ఆయన తన కార్యాలయంలో ఆర్అండ్బీ, పీఆర్ శాఖల అధికారులతో సమీక్షా సమావ�
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ నుంచి హత్నూర మండలం కొన్యాల గ్రామానికి వెళ్లే రహదారికి మోక్షం కలగడం లేదు. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. నాగారం నుంచి యంనంపేట్ వరకు, చర్లపల్లి నుంచి కరీంగ�