సిద్దిపేట జిల్లా గజ్వేల్ చుట్టూ గ్రామాలను కలుపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.330కోట్లతో రింగ్రోడ్డు నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పనులు ముందుకు సాగినా అప్పట్లో కోర్టు �
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గండిమైసమ్మ -మియాపూర్, బహదూర్పల్లి- మియాపూర్ రహదారి విస్తరణ పనులను సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరిశీలించారు. ఈ సందర్�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్యంవల్లే చౌటుప్పల్- వలిగొండ రహదారి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. దీంతో ప్రజలు �
గాజులరామారం సర్కిల్ అధికారుల నిర్లక్ష్యంతో తమ కాలనీలో చేపట్టాల్సిన 30 ఫీట్ల రోడ్డు నిర్మాణపనులు నిలిచిపోయాయని కైలాశ్హిల్స్ కాలనీవాసులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువుర�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో రెండేండ్లుగా కొనసాగుతున్న 365(బి) జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు పనులు ముగియకముందే నిర్మాణాలు కూలిపోతుండడంతో పాటు
Narayanpet | జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 669, 672లో ఉన్న ప్లాట్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టనున్న భారతమాల రోడ్డు పనులను ప్లాట్ల యజమానులు అడ్డుకున్నారు.
మెరుగైన రవాణా సౌకర్యం కలిపించేందుకు నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ ప్రాంతాల మీదుగా వెళ్లే ఎన్హెచ్ 765డీ జాతీయ రహదారిని రూ. 213 కోట్లతో రెండు వరుసలుగా విస్తరిస్తున్నారు. హైదరాబాద్ ఓఆర్�
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. మండలంలోని కేశవాపురం నుండి తిప్పారెడ్డిగూడెం వరకు, పాతర్లపాడు స్టేజీ నుండి హైదర్సాయిపేట వరకు, హైదర్ సాయి పేట నుండ�
కాంగ్రెస్ సర్కారు ఏర్పడి మూడేండ్ల్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏఒక్క పని పూర్తి కాలేదు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రూ.25 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. పట్టణంలోని మల్
Rechni Road Railway Station | తాండూర్ మండలం రేచిని రోడ్ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రధాన రహదారి.. కొత్తగా వేసిన రోడ్ కొద్ది రోజుల్లోనే పాడైపోవడం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీంతో పనులు సరిగ�
బచ్చన్నపేట మండల కేంద్రంలో పూర్తిగా అధ్వానంగా మారిన రోడ్డుపై అధికారులు ప్యాచ్ వర్క్ వేయడం కాదని, పర్మనెంట్ రోడ్డు వేస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని బచ్చన్నపేట పట్టణ ప్రజలు సూచిస్తున్నారు.
తమకు కేటాయించిన భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల అక్రమ చొరబాట్లు, రహదారుల నిర్మాణ పనులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు కదం తొక్కారు. వందలాది మంది ఉద్యోగులు శనివారం గోపన్పల్లికి తరలివచ్చి ఆందోళన ఉధృతం చేశా
పదవి ఉన్నన్నాళ్లు పట్టించుకోలేదు.. కాలం ముగియడంతో ఇక పట్టింపేలేదు.. అంటూ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై ప్రేమ్నగర్ బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ డివిజన్ ప్రేమ్నగర్లో