Modi Nomination | ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని నామినేషన్ కోసం బీజేపీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నాయి. నామినేషన్ సందర్భంగా ప్రధాని రెండు రోజుల�
హోరాహోరీగా కొనసాగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. శనివారం సాయంత్రం 5గంటలకు అభ్యర్థుల ఓట్ల వేట ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు ఇక మైకులను బంద్ చేసుకోవ�
పదేండ్ల కాలంలో కేపీహెచ్బీ కాలనీలో జరిగిన అభివృద్ధి, పేదలకు అందిన సంక్షేమ పథకాలను చూడాలని, ఉద్వేగంతో కాకుండా విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి పట్టం కట్టాలని ఎమ్మెల్�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి అమలు చేయని మోసకారి కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. మతంపేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చుపెడు�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే సింగరేణిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తరని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు.
KCR | కరీంనగర్ జిల్లా దీవెనతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన రోడ్షో నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటి�
KCR | ఎమోషనల్ డ్రామాతో పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన కరీంనగర్లో రో�
Road Show | ఉద్యమాల ఊపిరిలూదిన కామారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో జన సునామీ పోటెత్తింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతికి రెండు చోట్ల ప్రజలు ఘనస్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్�
KCR | అయితే దేవుడిపై ఓట్లు.. లేకపోతే కేసీఆర్పై తిట్లు.. ఐదునెలలుగా ఇదే దుకాణం అంటూ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన రోడ్షో నిర్�
పదేండ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో నగర ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
కార్మిక క్షేత్రం కదం తొక్కింది.. తరలివచ్చిన ప్రజలు, కార్మిక లోకంతో గోదావరిఖని చౌరస్తా జనసంద్రమైంది.. ఉద్యమ సారథి, గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వస్వాగతం లభించింది.