నిన్నటిదాకా జూబ్లీహిల్స్ టికెట్ రేసులో అవమానాలకు గురైన మాజీ క్రికెటర్, తాజా మంత్రి అజారుద్దీన్కు చేదు అనుభవాలు తప్పడం లేదు. మంత్రిగా ఉన్నప్పటికీ కేవలం మజ్లిస్కు నచ్చడంలేదనే నెపంతో ఎన్నికల ప్రచార�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆషామాషీ పోటీ కాదని, బీఆర్ఎస్ పదేళ్ల వికాసానికి.. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల సంక్షోభానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని ఎవరి పాలన బాగుందో సరైన తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత జూబ్లీహిల�
నడిగడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయ వేడిని రగిలిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరే
గద్వాల జిల్లా కేంద్రానికి శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంతో పోటీచేసి గెలిచాక పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల�
బెయిల్పై విడుదలైన రేప్ కేసు నిందితులు రోడ్ షో నిర్వహించడం కర్ణాటకలోని హవేరిలో సంచలనం కలిగించింది. నిరుడు జనవరిలో హవేరిలో జరిగిన ఓ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన ఏడుగురికి బెయిల్ లభించింది.
వైద్యుల నిర్లక్ష్యంతో పురిట్లోనే పసికందు చనిపోయిందని.. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకున్నా ఆ మంత్రుల మనసు కరగలేదు. భారీ జన సమూహంలో అతికష్టం మీద బిడ్డ మృతదేహాన్ని చూపిస్తూ అభ్యర్థిస్తున్నా రోడ్�
Priyanka Gandhi | వాయనాడ్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ.. తన సోదరుడు రాహుల్గాంధీతో కలిసి రోడ్ షో నిర్వహించింది. వాయనాడ్ లోక్సభ స్
Dushyant Chautala | హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జింద్ జిల్లా ఉచన కలాన్లో జననాయక్ జనతా పార్టీ (JJP) అధ్యక్షుడు, హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతలా (Dushyant Chautala) కాన్వాయ్ప
Modi Nomination | ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని నామినేషన్ కోసం బీజేపీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నాయి. నామినేషన్ సందర్భంగా ప్రధాని రెండు రోజుల�
హోరాహోరీగా కొనసాగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. శనివారం సాయంత్రం 5గంటలకు అభ్యర్థుల ఓట్ల వేట ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు ఇక మైకులను బంద్ చేసుకోవ�
పదేండ్ల కాలంలో కేపీహెచ్బీ కాలనీలో జరిగిన అభివృద్ధి, పేదలకు అందిన సంక్షేమ పథకాలను చూడాలని, ఉద్వేగంతో కాకుండా విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి పట్టం కట్టాలని ఎమ్మెల్�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి అమలు చేయని మోసకారి కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. మతంపేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చుపెడు�