కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పే రేవంత్రెడ్డి ఈ నాలుగు నెలల్లో నువ్వుచ్చింది కూడా గాడిద గుడ్డేనని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ఈ ఎన్నికలు అధికారం కోసం, పదవుల కోసం కాదన�
KCR | ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్రెడ్డి ఇద్దరూ ఒకటేనని, పైకి మాత్రమే వేర్వేరుగా కనిపిస్తున్నట్టు నాటకాలు అడతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇద్దరూ మిలాఖత్ కాకపోతే రేవంత్పై విచారణకు �
KCR | రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల బతుకులు బాగుపడేందుకు 1100 గురుకుల పాఠశాలలు పెట్టామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అందజేశామ�
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు. పోడు పట్టాలతోపాటు రైతుబంధు, రైతు బీమా సౌకర్యాలు కల్పించామని, కానీ ఇప్పటి కాంగ్రెస్ ప�
KCR | కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాయమాటలు చెప్పిందని, తీరా అధికారంలోకి వచ్చినంక ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారం�
KCR | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అడ్డగోలు వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం రోడ్ షోలో ఆయన ప్రసంగి�
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ రాబోతుందని.. అందులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్, హన్ముకొ�
KCR | ఎన్నికల్లో ఓట్లుపడే సమయంలో గోదావరి నదిని ఎత్తుకుపోతా అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపిండని.. ఈ చేతగాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరుమూసుకొని పడి ఉందని బీఆర్ఎస్ అధినేత
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) నేడు వరంగల్లో( Warangal) పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి నుంచి భువనగిరికి బయలుదేరారు.
ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో సీఎం రేవంత్రెడ్డి విఫలం కావడం, పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రజలను నమ్మించడానికి దేవుళ్ల మీద ఒట్టు వేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్
KCR | నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరావు మండిపడ్డారు. నాగర్ కర్నూల్లో జరిగిన రోడ్షోలో కేసీఆర్ పాల్గొన్నారు. బీజేపీ పాలనపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మా
KCR | ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటితే.. కాళ్లు తంగెళ్లు దాటడం లేదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెటైర్లు వేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించారు.
KCR | రెండు జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్షోలో పాల్గొన్నారు.
KCR | మాకు ఓటువేస్తే క్షణాలమని అన్నీ చెస్తామని కాంగ్రెస్ చెప్పింది. మరి రైతుబంధు అందరికీ వచ్చిందా..? రూ.15వేలు ఇస్తామన్నడు ఇచ్చారా..? రూ.2లక్షల రుణమాఫీ అయ్యిందా? లేకపోతే గోవిందనేనా..? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆ�