PM Modi | ప్రధాని నరేంద్రమోదీపై జనం పూల వర్షం కురిపించారు. ఇవాళ (బుధవారం) తమిళనాడు రాజధాని చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023’ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు
Prime Minister Modi : అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. 15 కిలోమీటర్ల దూరం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ధరమ్పథ్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ఆయన ర్యాలీ చేశారు.
కాంగ్రెస్ నాయకులు దొంగ బాండ్ పేపర్లతో వస్తున్నరు. నమ్మితే మోసపోయి గోసపడుతం. జీవన్రెడ్డి నిజంగా ప్రజల కోసం పనిచేసి ఉంటే బాండ్ పేపర్ రాసిచ్చే పరిస్థితి వచ్చేదా ..?’ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ప్రశ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భవిష్యత్లో మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని, ఎన్నికల ముందు వచ్చే అవకాశవాదులను ఓడించాలని బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రె�
‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో భువనగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కరువును పారదోలాం. సాధించింది చాలా ఉంది.. సాధించాల్సింది ఇంకా ఉంది. మళ్లీ గెలిచాక మిగిలిపోయిన పనులు, అన్ని రంగా�
పదేండ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మరింత ప్రగతి కోసం బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఆ పార్టీ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంగళవారం నిర్వహించిన రోడ్ షోకు ప�
‘మీ కడుపులో తలపెట్టి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. సంపుకొంటరో.. సాదుకుంటరో మీ ఇష్టం’ అంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
కాంగ్రెస్ నాయకులు చెబుతున్న అమలు కాని హామీలను నమ్మి ఓటేస్తే ఆగం అవుతారని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రం జనసంద్రంగా మారింది.
రైతు బంద్ నిలిపివేయాలని రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మ�
ఈ నెల 30న జరగనున్న మేడ్చల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
బాలాపూర్లో రోడ్ షో కార్యక్రమానికి సోమవారం విచ్చేసిన విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి బడంగ్పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. దళిత బహుజనులంతా సబితమ్మకు మద్దతు త
పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగాయని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని పార్టీ కార్యకర్తలు, మహిళలు, డప్పుచప్పుళ్ల