ఆంధ్రప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తున్నది. తెలంగాణపై మాత్రం అడుగడుగునా అంతులేని వివక్షను ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్న ఏపీలో ఈ ఆ�
జాతీయ రహదారి 565 విస్తరణలో భాగంగా పానగల్లు నుంచి సాగర్ రోడ్డు వరకు భూములు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులు చేపట్టాలని భూ నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు సయ్యద్ హశం, కో �
Bandari Lakshma Reddy | హబ్సిగూడ డివిజన్ పరిధిలోని స్ట్రీట్ నంబర్ 1లో 28 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పోరేటర్ చేతన హరీష్తో కలిసి ప్రారంభించారు.
ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్-మన్నెగూడ రహదారి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుమారు 46 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి పనులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రారంభించింది. ఎన్.హెచ్-163 హై�
హుస్నాబాద్ పట్టణ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీచౌక్లో కొత్తగా ఏర్పాటు చేసి�
బోథ్-నిర్మల్ ప్రాంతాల మధ్య దూరభారాన్ని తగ్గించేందుకు నిర్దేశించిన అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో రా
ఇందిరమ్మ రాజ్యంలో రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జమలాపురం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జమలాపురాన్ని రాష్ర్టానికే �
వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్)కు గ్రహణం పట్టింది. నిధుల లేమితో భూసేకరణ జరగక నిర్మాణ పనులు నిలిచిపోయాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ఖమ్మం రోడ్డులోని ఆర్టీఏ ఆఫీస్ జంక్షన్ నుంచి నర్సంపేట రోడ్డు మీద�
చేర్యాల పట్టణంలో చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. హైవే పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా 8 నెలల క్రితం డ్రైనేజీల నిర్మాణం కోసం గుంతల తవ్వారు.
రాష్ట్రంలోని ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాయకన్గూడెం, గట్టుసింగారం, చేగొమ్మ, చౌటపల్లి
జడ్చర్ల-కోదాడ జా తీయ రహదారిలో చారకొండ వద్ద చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చారకొండ గ్రామస్తులు గురువారం రాస్తారో కో నిర్వహించారు.
Gutha Sukhender Reddy | జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం మాడ్గులపల్లి మండలం పరిధిలో పంచాయత్ రాజ్ శాఖ నిధులు 60 లక్షల రూపాయలతో కుక్కడం గ్రామం నుంచి పూసలపహాడ్ గ్రామం వరకు 3.8 కిలోమీటర్ల మేర నూతన రోడ్ నిర్మాణ పనులకు గురువా