జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో పాడైన రోడ్ల స్థానంలో కొత్త రోడ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల సీవరేజ్ లైన్పనులు పూర్తయిన ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేస్తుండడంతో పాట�
ప్రజల సమస్యలను పరిష్కరించడాని కృషి చేస్తున్నామని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం మెహిదీపట్నం డివిజన్ పద్మనాభనగర్ కాలనీలో ఎమ్మెల్యే ఎంఐఎం నాయకులతో కలిసి పర్యటించారు.
చర్లపల్లి డివిజన్, భరత్నగర్ రైల్వే క్రాసింగ్ ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
రాయదుర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తు కాలనీలు బస్తీలలో ప్రజలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
Minister Indrakaran reddy | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రహదారులకు సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాండూరు : తాండూరు నియోజకవర్గంలో పాడైన రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్లను బాగు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం తా
కవాడిగూడ : రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారు లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ డివిజన్లోని అలీ ఇబ్రహీం హోటల్ నుంచి నబీ హోటల్ వర
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | మహబూబాబాద్ పట్టణంలోని 17 వ వార్డులో రూ. 5లక్షలతో వీరభద్ర బార్ నుంచి గోపాల్ గిలాడ ఇండస్ట్రీస్ వరకు రోడ్ ఫార్మేషన్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ శంకుస్థాపన చ