ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. హత్రాస్ జిల్లాలోని చాంద్పా ప్రాంతంలో 93వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో హత్రాస్ నుంచి �
Jawans Died in Road Accident | సిక్కిం పాక్యోంగ్ జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లు పశ్చిమ బెంగాల్లోని పెడాంగ్ నుంచి సిల్క్ రూట్ మీదుగా జులుక్కు వెళ్తున్�
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురిని భారతీయులుగా పోలీసులు గుర్తించారు. డల్లాస్ సమీపంలో ఓ హైవేపై ఆగి ఉన్న ఎస్యూవీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు
Janagama | జనగామ జిల్లాలో(Janagama district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసు కుంది. లారీ, ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీ కొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు మరణించారు. గురువారం తెల్లవారుజామున భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో 44వ జాతీయ రాహదారిపై బైక్�
Road accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజులుగా రోడ్డు పక్కన దిగబడి ఉన్న ఓ లారీని బుధవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్
Road accident | పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో(Panjagutta police station area) విషాదం చోటు చేసుకుంది. బైక్ను టెంపో వాహనం ఢీ కొట్టడంతో(Road accident,) ఓ యువతి దుర్మరణం(woman died ) చెందింది. వివరాల్లోకి వెళ్తే..
తాజ్బంజారాలో ఇన్స్పెక్టర్ రుద్ర ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఓ కేసుఫైల్ను నిశితంగా స్టడీ చేస్తున్నాడు. కాసేపటి తర్వాత రుద్ర కజిన్ స్నేహిల్ వచ్చాడు. అతణ్ని చూడగానే కుర్చీలోంచి లేచిన రుద్ర ఆప్యాయంగా హ�
ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు(కవలలు) దుర్మరణం చెందారు. మండల పరిధిలోని రామన్నపేట గ్రామానికి చెందిన అత్తునూరి నర్సింహా�
Road Accident | కర్ణాటకలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గడక్ జిల్లా నరగుంద తాలూకలో ఆదివారం జరిగింది. క
కూలీలతో వెళ్తు న్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా 16 మందికి గాయాలైన ఘటన గురువారం చోటు చే సుకున్నది. స్థానికు ల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా ఈ తాండ్రపాడు గ్రామానిక