Road Accident | ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకున్నది.
విధి వెక్కిరించింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. చేతికంది వచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవాఖానలో చేరగా, కాపాడుకునేందుకు తల్లడిల్లుతున్నది.
Road Accident | ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జిల్లాలోని బంగారుపాలెం మండలం మొగలిఘాట్ వద్ద ట్రాక్టర్, రెండు లారీలు వరుసగా ఢీకొన్నాయి.
AP CM Jagan | పల్నాడు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు్ ప్రమాదం(Road Accident) లో ఆరుగురు సజీవదహనం ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
Road accident | పల్నాడు రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. గాయపడిన 20 మందిలో మరో వ్యక్తి మరణించడంతో ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించినట్లయ్యింది. ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లిన 40 మంది ట్రావెల్స్ బస్సులో
Road accident | ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లి ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు తిరిగి వస్తున్న ఆ ఐదుగురి జీవితాలు తెల్లారేసరికే తెల్లారిపోయాయి. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని అనంతలోకాలకు తీసుకెళ
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎదిగిన కొడుకును కాపాడుకునేందుకు ఆ నిరుపేద కుటుంబం తల్లడిల్లింది. చేసేది చిన్నాచితక వ్యాపారమే అయినా తనయుడిపై ప్రేమతో శక్తికి మించి అప్పులుచేసి ఆఖరిదాకా పోరాటం చేసింది.
Monkey Caused Road Accident | ఒక కోతి అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో వేగంగా వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మరణించారు.
Janagama | జనగామ(janagama) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. మొబైల్ టిఫిన్ సెంటర్ను ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీకొడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదంలో టీవీ సీరియల్ నటి పవిత్రాజయరాం మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం శేరిపల్లి (బీ) వద్ద 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది.
Pavitra Jayaram: టీవీ నటి పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తెలుగు టీవీ సీరియల్ త్రినయనిలో ఆమె తిలోత్తమ పాత్రను పోషించారు. మహబూబ్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు (Cash) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టిన తౌడు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింద�
Road accident | అతివేగం ఐదు ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో డ్రైవర్ సహా ఐదుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్తోపాటు అందరూ మైనర్లే కావడం గమనార్హ�