గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్తూ బైక్ పై నుంచి కింద పడి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన ధారూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ధారూరు పోలీసుల కథనం ప్రకారం..
Saints died | వనపర్తి జిల్లాలో(Wanaparthi district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. సాధువులపై ఓ డీసీఎం దూసుకెళ్లడంతో ముగ్గురు సాధువులు మృతి(Saints died) చెందారు.
సికింద్రాబాద్లోని జేబీఎస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. గురువారం ఉదయం సికింద్రాబాద్ క్లబ్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో రోడ్డ
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నా�
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస�
పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు కుమారుడిని వెంట బెట్టుకొచ్చిన తండ్రిని డీసీఎం రూపంలో మృత్యువు వెంటాడింది. ఆ పసివాడి కండ్ల ముందే తల్లడిల్లి తండ్రి చనిపోయాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మ
Road Accident | జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్లోని చుంగి మోర్ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రయాదవశాత్తు లోయలోపడి పోయింది. ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరిం�
హైదరాబాద్ శివార్లలోని ఇనాంగూడలో విషాదం చోటుచేసుకున్నది. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో (Road Accident) మృతిచెందారు. గురువారం ఉదయం అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడలో శెట్టి
Road accident | హనుమకొండ(Hanumakonda జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తాపడి(Auto overturned) ఓ మహిళ మృతి(Woman killed) చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Road accident | ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్యాతండా దగ్గర అడ్డువచ్చిన కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లితోపాటు చిన్నారులైన ఇద్దరు
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఓ మహిళను అటుగా వెళ్తున్న ట్రైనీ ఐపీఎస్ చైతన్యారెడ్డి తన వాహనంలో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండల పరిధిలో జాతీయ రహదారిపై ఒక యాసిడ్ ట్యాంకర్ ను గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ ఢీకొట్టడంతో గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది.