పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి.. తిరిగి హాస్టల్కు బైక్పై వెళ్తున్న క్రమంలో ఔటర్ రింగ్రోడ్డు సర్వీస్రోడ్డుపై వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో బీటెక్ విద్యార్థిని మృతి చెందగా, మరో యువకుడికి తీవ
Road accident | కంటెయినర్ ట్రక్కు కారుపై జారిపడి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని నీలమంగళ పట్టణ సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన ఆరుగురిలో ఇద్దరు చిన్నారులున్నారు.
నల్లగొండ జిల్లా దేవరకొండలో (Devarakonda) రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున దేవరకొండ శివార్లలోని పెద్ద దర్గా వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి స్వీట్ షాప్లోకి దూసుకెళ్లింది.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డార�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై నందిపాడు సమీపంలో అదుపుతప్పిన కావేరీ ట్రావెల్స్ బస్సు (Travels Bus) రోడ్డు పక్కనున్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన తెలుగు విద్యార్థిని మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. టెనస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ నగరంలో శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారి వాహనం, మరో
బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన మంద ఉపేందర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా ఆయన బీఆర్ఎస్�
Road accident | ఎన్నో ఆశలతో సొంత ఊరును వదిలి ఉద్యోగం కోసం దూరప్రాంతానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో (Road accident) మృతి చెందడం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Road accident | యూపీ (Uttarpradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. హత్రాస్ జిల్లా (Hathras district) లో ఓ కుటుంబం వెళ్తున్న పికప్ వ్యాన్ను భారీ కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్య�
ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లీకుమారుడు మృతిచెందిన ఘటన మండలంలోని 44నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకున్నది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. జనగాం జిల్లా పాలకుర్తి మండలం, బొమ్మెర గ్రామానికి చెందిన దేవస�
సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ బైపాస్లో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది.