గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా, నసూల్ రాబాద్
Road Accident | గుర్తుతెలియని వాహనం స్కూటీని వెనకనుంచి ఢీకొట్టడంతోపాటు ఇంజనీరింగ్ విద్యార్థి పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచే�
హైదరాబాద్ సనత్నగర్లో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున ముగ్గురు యువకులు ఒకే బండిపై దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సనత్నగర్ వద్ద మోటారు సైకిల్ అదుపు తప్పడంతో మెట్రో పిల్లర్ను ఢీ
హనుమకొండ (Hanumakonda) జిల్లా ఐనవోలు మండలం పంతిని శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20మందికి గాయాలైన సంఘటన ఏపీలోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గురు
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవరప్పాడు హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది గాయప�
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందిన విషయం తెలిసిన కూతురు దుఃఖాన్ని దిగమింగుతూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి చెందిన పసు
సంతోషంగా బంధువుల పెళ్లికి బయలు దేరిన ఆ భార్యాభర్తలను విధి వెంటాడింది. బస్సు ఢీకొని భర్త అక్కడికక్కడే చనిపోగా, తీవ్ర గాయాలపాలైన భార్య దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. పోలీసులు, స్థానికుల �
Road accident | బొలీవియా (Bolivia) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. రెండు బస్సులు ఢీకొనడం వల్ల 37 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 39 మంది గాయపడ్డారు.
నల్లగొండ జిల్లా (Nalgonda) చిట్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు, రెండు కార్లు, కంటైనర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డార�
ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు.