వరుస రోడ్డు ప్రమాదాలతో హైదరాబాద్-బీజాపూర్ రహదారిలో భాగమైన చేవెళ్ల -వికారాబాద్ రహదారి నెత్తురోడుతోంది. చేవెళ్ల ఆలూరు గేట్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దంపతులు దుర్మరణం చెంది 24గంటల�
ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరడానికి వెళ్తున్న ఓ యువ ఐపీఎస్ అధికారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. కర్ణాటక హసన్ జిల్లాలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీస్ వాహనం టైర్ పగిలి డ్రైవర్�
మద్యం మత్తు ఆపై అతివేగం.. అదుపు తప్పిన కారు.. విధ్వంసం సృష్టించింది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంటి నుంచి పిల్లల కోసం ఆహారం తెద్దామని బయటకు వచ్చిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందా డు. కీసర సీఐ వెంకటయ్య కథనం ప్రకారం.. నాగారం మున్సిపల్ పరిధిలోని సుర్వీ బాబ య్య ఫంక్షన్ హాల్ వద్ద షియా శరన్రాయ్ (37) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా అతివేగంగ
Road Accident | ఛత్తీస్గఢ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. రాయ్పూర్ నుంచి అంబికాపూర్ వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలో�
వారికి ఏడాది కిందే వివాహమైంది. భర్త పుట్టిన రోజు కావడంతో తల్లిగారింట్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్కూటర్పై వారింటికి పయణమయ్యారు. ఇంతలోనే కారు రూపంలో వారికి మృత్యువు (Raod Accident) ఎదురైంది.
Road accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయి అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గోండియా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుం
Birsa Munda: గిరిజన వీరుడు బిర్సా ముండా ముని మనవడు మంగల్ ముండా ఇవాళ మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామంలో గురువారం జరిగింది. మండల పరిధిలోని రావల్కోల్ గ్రామానికి చెందిన నాగరాజు(34) రాజబొల్లారం గ్రామంలో ఉన్న మోనార్క్ కంపెనీలో పని �
తల్లి కండ్ల ముందే కన్న కూతురు కన్ను మూసింది. ఆడుకుంటున్న బిడ్డ కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన ఘటన మీర్పేట పోలీస్ స్టేషన�
రోడ్డుపై వేసిన వరికుప్పలపై నుంచి వెళ్తూ ప్రమాదవశాత్తు కారు బోల్తా పడగా ఒకరు గాయపడిన ఘటన మండలంలోని డిండిచింతపల్లి శివారులో సోమవారం చోటుచేసుకున్నది. వివరాలిలా.. మండలంలోని తిప్పారెడ్డిపల్లికి చెందిన విద�
ఏండ్ల తరబడి ఉద్యోగం కోసం ఎదురుచూపు.. ఇక రాదనుకున్న ఉద్యోగం రానే వచ్చింది.. ఆయనతోపాటు ఇంటిల్లిపాదీ ఆనందపడ్డారు.. ఇక తమ కష్టాలు తీరుతాయని సంతోషించారు.. విధి వక్రీకరించింది.