కోరుట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో రేనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు సీపీఆర్ విదానంపై అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, ప
గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలపై తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అధికారులు వేధింపులు ఆపాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోలుగూరి నర్సింహ అన్న�
‘మా అమ్మ ఎక్కడికెళ్లింది.. నాకు అమ్మ కావాలి..’ అంటూ పీఎంపీ వైద్యం వికటించి మృతి చెందిన శ్రీలత.. నాలుగేళ్ల కూతురు అన్విత రోదించడం అందరినీ కలచివేసింది. నస్పూర్ నాగార్జునకాలనీకి చెందిన చింతం శ్రీలత ఈ నెల 29న మ�
నకిలీ బిల్లులు సమర్పించి సీఎంఆర్ఎఫ్ నిధులను స్వాహా చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో మిర్యాలగూడలో ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్న గొట్టి గిరి, నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స
పదేళ్లుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ దేవేందర్రెడ్డి.. తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఇప్పటికే అనేక మంది పేద రోగులకు ఖరీదైన శస్త్రచికిత్సలను ఉచితంగా చేసి పలువుర
ఆర్ఎంపీ చేసిన వచ్చిరాని వైద్యంతో ఓ వృద్ధురాలి చెయ్యిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన గందేపల్లి ఉప్పలమ్మకు నిరుడు పక్షవ�
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమ్మెర అంజన్న-భాగ్యలక్ష్మి దంపతుల కూతురు సాయిపల్
దహెగాం మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అనల లక్ష్మణ్ వైద్యం వికటించి గాదం నీలక్క మృతి చెందినట్లు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ ఆదేశాల మ�
గుండె నొప్పిగా ఉందని ఆర్ఎంపీ వద్దకు వెళ్తూ ఓ యువకుడు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. దారి మధ్యలో కలిసిన ఫ్రెండ్స్తో సరదాగా ముచ్చటిస్తూనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మఠంపల్లిలో గల లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల, రూరల్ గ్రా�
సమైక్య పాలనలో డయాలసిస్ పేషెంట్లు చికిత్స కోసం అరిగోసపడేది. హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాల్లోని ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ధారపోస్తూ ఆర్థికంగా చితికి పోవాల్సి వచ్చేది.
ఆర్ఎంపీల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా పూర్తి సహకారం అందించడంతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దృష్టికి తీసుకెళ్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్లోకి చేరుతున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్�