గుండె నొప్పిగా ఉందని ఆర్ఎంపీ వద్దకు వెళ్తూ ఓ యువకుడు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. దారి మధ్యలో కలిసిన ఫ్రెండ్స్తో సరదాగా ముచ్చటిస్తూనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మఠంపల్లిలో గల లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల, రూరల్ గ్రా�
సమైక్య పాలనలో డయాలసిస్ పేషెంట్లు చికిత్స కోసం అరిగోసపడేది. హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాల్లోని ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ధారపోస్తూ ఆర్థికంగా చితికి పోవాల్సి వచ్చేది.
ఆర్ఎంపీల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా పూర్తి సహకారం అందించడంతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దృష్టికి తీసుకెళ్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్లోకి చేరుతున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్�
ఆమె.. ఆమె కాదు. కానీ, తనకంటూ ఓ గుర్తింపును ఆశించింది. సాధారణ మనిషిలా బతకాలనుకుంది. కానీ, సమాజం తీవ్ర వివక్ష చూపడం ఆమెను కదిలించింది. బాధపెట్టింది. చివరికి, తాను చదువుకున్న చదువునే ఉపాధి మార్గంగా మార్చుకున్న�