హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేతి రాజేశ్వర్రావు ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. శనివారం నిర్వహించిన స మావేశంలో ఆయనను తిరిగి రాష్ట్ర అధ్యక్షుడి గా ఎన్నుకున్నారు. త్వరలోనే 16వ వార్షికోత్సవాన్ని నిర్వహించడంతోపాటు నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామని రాజేశ్వర్రావు తెలిపారు.