రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమ్ఇండియా ప్లేయర్ రిషబ్ పంత్.. వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశాడు. ‘గాయాల నుంచి కోలుకుంటున్నా. ప్రతి రోజూ ఎంతో కొం�
Urvashi Rautela | రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల బయటకు వచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్ ఆడిన సందర్భంగా
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్.. ఐపీఎల్ 16వ సీజన్లో రెండో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం పోరులో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. తొలుత ఢిల్లీ నిర్ణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఈరోజు కొత్త జెర్సీని విడుదల చేసింది. పదహారో సీజన్ ఐపీఎల్లో ఆ జట్టు ప్రకాశవంతమైన జెర్సీతో బరిలోకి దిగనుంది. ఢిల్లీ కొత్త జెర్సీ
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్.. గాయం నుంచి కోలుకొని మరింత బలంగా తిరిగొస్తాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. గతేడాది ఆఖర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత�
ఆస్ట్రేలియా (Australia) మాజీ కెప్టెన్ టిమ్ పైన్ (Tim Paine) అంతర్జాతీయ క్రికెట్కు ఈరోజు వీడ్కోలు పలికాడు. అతను టాస్మానియా తరఫున క్వీన్స్లాండ్ జట్టుతో తన ఆఖరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. 38 ఏళ్ల పైన్ 23 టెస్టుల్
ఈమధ్యే కర్రల సాయంతో నడుస్తున్న ఫొటో షేర్ చేసిన భారత జట్టు వికెట్కీపర్ రిషభ్ పంత్ తొలిసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. యాక్సిడెంట్ అనంతరం తాను జీవితాన్ని ఆస్వాదిస్తున్న తీరే మారిపోయిందని, జ
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉండడంపై మాజీ సెలెక్టర్ సబా కరీం ఆసక్తికర కామెంట్ చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కోసం ఎదరుచూస్తోందని కరీం అన్నాడు. కోచ్, కెప్�
ఈమధ్య పంత్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్పై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా స్పందించింది. అతను మనదేశ సంపద.. మనదేశ గౌరవం' అని అంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చాడు. కర్ర సాయంతో నడుస్తున్న ఫొటోల్ని అతను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో జనవరి 26న ఈ స్టార్ ప్లేయర్