ఈమధ్యే కర్రల సాయంతో నడుస్తున్న ఫొటో షేర్ చేసిన భారత జట్టు వికెట్కీపర్ రిషభ్ పంత్ తొలిసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. యాక్సిడెంట్ అనంతరం తాను జీవితాన్ని ఆస్వాదిస్తున్న తీరే మారిపోయిందని, జ
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉండడంపై మాజీ సెలెక్టర్ సబా కరీం ఆసక్తికర కామెంట్ చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కోసం ఎదరుచూస్తోందని కరీం అన్నాడు. కోచ్, కెప్�
ఈమధ్య పంత్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్పై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా స్పందించింది. అతను మనదేశ సంపద.. మనదేశ గౌరవం' అని అంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చాడు. కర్ర సాయంతో నడుస్తున్న ఫొటోల్ని అతను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో జనవరి 26న ఈ స్టార్ ప్లేయర్
పంత్ గురించి ఇండియన్ లెజెండరీ క్రికెటర్ కపిల్దేవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ పూర్తిగా కోలుకోగానే.. అతడి దగ్గరకెళ్లి చెంప దెబ్బ కొట్టాలని ఉంది అని చెప్పారు.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. తాజాగా పంత్ తన ఆరోగ్యంపై అభిమానులకు అప్డేట్ ఇచ్చాడు. బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే చాలా హాయిగా అనిపిస్తోం
పంత్ ఆరోగ్యంపై అభిమానులకు శుభవార్త అందింది. పంత్ ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మోకాలికి జరిగిన సర్జరీ సక్సెస్ అయ్యిందని.. పంత్ త్వరగా కోలు
బౌలర్లపై ఆధిపత్య చెలాయించడంలో రిషభ్ పంత్ను భర్తీ చేసే ఆటగాడు లేడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అన్నాడు. పంత్ అందుబాటులో లేకపోవడం భారత్కు తీరని లోటు అని, టీమిండియా టాప్, మిడిల్ ఆర్
పంత్ త్వరగా కోలుకోవాలని టీం ఇండియా క్రికెటర్లు ప్రార్థించారు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి.. పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
టీం ఇండియా అభిమానులకు గుడ్ న్యూస్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ త్వరలో డిశ్చా్ర్జ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పంత్ మోకాలి లిగమెంట్లు దె