పంత్ గురించి ఇండియన్ లెజెండరీ క్రికెటర్ కపిల్దేవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ పూర్తిగా కోలుకోగానే.. అతడి దగ్గరకెళ్లి చెంప దెబ్బ కొట్టాలని ఉంది అని చెప్పారు.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. తాజాగా పంత్ తన ఆరోగ్యంపై అభిమానులకు అప్డేట్ ఇచ్చాడు. బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే చాలా హాయిగా అనిపిస్తోం
పంత్ ఆరోగ్యంపై అభిమానులకు శుభవార్త అందింది. పంత్ ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మోకాలికి జరిగిన సర్జరీ సక్సెస్ అయ్యిందని.. పంత్ త్వరగా కోలు
బౌలర్లపై ఆధిపత్య చెలాయించడంలో రిషభ్ పంత్ను భర్తీ చేసే ఆటగాడు లేడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అన్నాడు. పంత్ అందుబాటులో లేకపోవడం భారత్కు తీరని లోటు అని, టీమిండియా టాప్, మిడిల్ ఆర్
పంత్ త్వరగా కోలుకోవాలని టీం ఇండియా క్రికెటర్లు ప్రార్థించారు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి.. పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
టీం ఇండియా అభిమానులకు గుడ్ న్యూస్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ త్వరలో డిశ్చా్ర్జ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పంత్ మోకాలి లిగమెంట్లు దె
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ప్రమాదం తర్వ�
Rishabh Pant | భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2023లో చాలాకాలం ఆటకు దూరంగా ఉండాల్సిందేనా..? కారు ప్రమాదంలో ఆయనకు తగిలిన గాయాలు మానడానికి
Rishabh Pant | భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)కి అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. రిషబ్ డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విష�
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. మొన్నటి దాకా డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పంత్ను ఇటీవల బీసీసీఐ ముంబయికి తరలించింది. ముంబయిలోని