Duleep Trophy 2024 : దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ రెండు రోజుల్లో మొదలవ్వనుంది. బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపికైన వాళ్లు విశ్రాంతి తీసుకోనున్నారు. అందుకని మంగళవారం బీసీసీఐ(BCCI) దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ కోసం స్క్వ�
రెండేండ్ల క్రితం కారు ప్రమాదంలో గాయపడి గతేడాది పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేసిన భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సుమారు 20 నెలల తర్వాత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
దులీప్ ట్రోఫీలో అంతర్జాతీయ స్టార్లు తేలిపోయారు. ముంబై బ్యాటర్, సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్ (105 నాటౌట్) సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా ‘బీ’ తొలి రో�
Rishabh Pant: దులీప్ ట్రోఫీ మ్యాచ్లో రిషబ్ కేవలం ఏడు రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇండియా బీ జట్టు తరపున ఆడుతున్న అతను తొలి మ్యాచ్లో రాణించలేకపోయాడు. టాస్ గెలిచిన ఇండియా ఏ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచ�
IPL : ఐపీఎల్ టైటిల్ కల తీర్చే కెప్టెన్ కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. ఈసారి ముంబై ఇండియన్స్(Mumbai Indians) మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma)పై కోట్ల వర్షం కురువనుందని
దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో టీమ్ఇండియాకు ఆడే అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు పాలుపంచుకోనున్నారు. వచ్చే నెల 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీ