ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టును ఎడంచేతి వాటం బ్యాటర్లు ఆదుకున్నారు. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) పూర్తిగా నిరాశ పరచడంతో కేవలం 95 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన టీమ�
టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో యువ కీపర్ రిషభ్ పంత్కు చోటు దక్కడం కష్టంగా కనపడుతోందని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన 5 టీ20ల సిరీస్లో పంత్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో పంత్
సౌతాఫ్రికా, భారత్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 సిరీస్కు వరుణుడు ఊహించని ఫలితం అందించాడు. బెంగళూరు వేదికగా జరగాల్సిన ఐదో ట20 వర్షార్పణమైంది. అంతకుముందు టాస్ వేసిన తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చీ రాగానే �
నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభానికి నిమిషాల ముందు వర్షం పడటంతో.. మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఆట మొదలై నాలుగు ఓవర్లు కూడా వెయ్యకుండానే మరోసారి వర్షం అంతరా�
బెంగళూరు వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఇషాన్ కిషన్ (15) పెవిలియన్ చేరాడు. ఎన్గిడీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి అతను అవుటయ్యాడు. ఆల్మోస్ట�
సౌతాఫ్రికాతో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్.. ప్రారంభం కావడానికి నిమిషాల ముందే వర్షం ప్రారంభమైంది. దీంతో పి�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చీ రాగానే వర్షం ప్రారంభమైంది. దాంతో కవర్స్ తీసుకొచ్చి పిచ్ను కప్పేశారు. ఆటగాళ్లు డగౌ
భారత కెప్టెన్గా యువ కీపర్ రిషభ్ పంత్ వరుసగా ఐదో మ్యాచులోనూ టాస్ ఓడాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో ఒక్కసారి కూడా పంత్ టాస్ గెలవకపోవడం గమనార్హం. కాగా, గత మ్యాచ్లో గాయపడిన సఫారీ సారధి టెంబా
ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ ను నెగ్గాలని భావిస్తే భారత తుది జట్టులో ఎవరు ఆడాలనేదానిపై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కీలక సూచన చేశాడు. వికెట్ కీపర్ల విషయంలో రిష
టీమిండియా తాత్కాలిక సారథి రిషభ్ పంత్ పై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఉండాల్సిన దానికంటే అధిక బరువున్నాడని.. అందుకే వికెట్ల వెనుక చురుకుగా కదల్లేకపోతున్నాడని వ్య�
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా-భారత్ టీ20 సిరీస్లో అత్యంత పేలవ బ్యాటింగ్తో అందరినీ నిరుత్సాహపరిచిన ఆటగాడు రిషభ్ పంత్. వైడ్ వెళ్తున్న బంతులను అనవసరంగా ఆడి వికెట్ పారేసుకోవడం అతనికి అలవాటు అయిపోయింది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన భారత జట్టు దినేష్ కార్తీక్ (55), హార్దిక్ పాండ్యా (46) రాణించడంతో 169 పరుగులు చేసింది. లక్ష్య
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ల గైర్హాజరీలో భారత జట్టు పగ్గాలు చేపట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతూ విమర్శలకు గురౌతున్నాడు. అయితే అతడు ఇలాగే ఆడిత
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్కు టాస్ ఏమాత్రం కలిసి రావడం లేదు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల్లో టాస్ ఓడిన పంత్.. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న నాలుగో మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలోనే మ