ధాన్యం తీసుకోని రైస్మిల్లులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బొమ్మన్దేవ్పల్లి రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లను తిరస్కరించిన రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నస్రుల్లాబాద్ క�
నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామ రైతుల ధాన్యాన్ని నల్లగొండ పరిధిలోని రైస్ మిల్లర్లకు తరలించకుండా చిట్యాలకు తరలించడంలో అంతర్యం ఏమిటని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున
తెలంగాణలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టిసారించింది. ఈ మేరకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలేశాపూర్ గ్రామ పరిధిలో పీవీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లో సోదాలు చే�
రైస్మిల్లుల్లోని ధాన్యం తరలించేందుకు టెండర్లు దక్కించుకున్న బిడ్డర్లు విఫలమైనందున ఈఎండీ మొత్తాన్ని జప్తు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు.
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో భారీగా ధాన్యం మాయమైంది. టాస్క్ఫోర్స్, సివిల్ సైప్లె అధికారులు గురువారం రాత్రి నుంచి చేస్తున్న దాడుల్లో ఈ విషయం వెలుగులోకి
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ భైంసా మండలంలోని కుంసర గ్రామ రైతులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి కలెక్టరేట్ పక్కన కంపు కొడుతున్నది. సమీపంలో ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వదిలే వ్యర్థాలతో దుర్వాసన వస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు నిత్యం అదే రోడ్డు పక్క నుంచే ప్రయాణిస్తున్నా అటువై�
BRS | కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు.
రంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను హమాలీల కొరత వెంటాడుతున్నది. కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం వస్తున్నప్పటికీ హమాలీల కొరతతో రోజుల తరబడి కేంద్రాల వద్దే నిరీక్షించాల్సిన పరిస్థితి
మండలంలోని వడ్వాట్ వైష్ణవి రైస్ మిల్లులో ధాన్యం బస్తాలు దింపుకోకుండా రైస్మిల్లు యజమాని తాళం వేసుకొని వెళ్లాడని.. రైస్మిల్లు వద్ద ఎదురుచూస్తున్న రైతులు ధర్నాలు చేస్తేనే ధాన్యం కొంటారా అని ఆవేదన వ్యక
దొడ్డు వడ్లు కొనాలని మండల రైతులు కాన్కుర్తిలో ట్రాక్టర్లతో ధర్నా, రాస్తారోకో చేశారు. దామరగిద్ద మండలానికి సంబంధించిన యాసంగిలో రైతులు పం డించిన వడ్లు ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధా న్యాన్ని కోస�
మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాల్లో రైస్ మిల్లులకు వరి ధాన్యం రెండు నుంచి 5వేల క్వింటాళ్ల వరకు తీసుకోవాలని అ ధికారులు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు.. అసలు రైతుల దగ్గర వరి ధాన్యం కొనాలనుకుంటున్నారా లేదా అని ర�