వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోయి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 11వ తేదీన ‘నమస్తే’లో ప్రచురితమైన ‘కేంద్రాల్లో ధాన్యం..రైతన్నల దైన్యం’ కథనానికి అధికారులు స్పందించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల ఆంక్షలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం హడావుడిగా కేంద్రాలను ప్రారంభించినా అక్కడ వడ్లను కాంటా పెట్టేందుకు పలు కొర్రీలు విధిస్తుండటంతో రైతుల�
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి చేసే విషయంలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొకజొన్న సేకరణపై మంగళవారం సీఎం హైదరాబాద్ నుంచి మంత్రులు, రాష్ట్రస్థాయి సీనియ�
సాధారణంగా ఒక సమస్యపై ప్ర జాప్రతినిధి సమీక్ష చేస్తుంటే.. ఇక పరిష్కారం అవుతుందని ప్రజలు ఆశిస్తారు. కానీ మిర్యాలగూడలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమై న పరిస్థితులు నెలకొన్నాయి. మిల్లర్లతో ఎమ్మె ల్యే మీటింగ్
హనుమకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో వసూళ్ల దందా కొనసాగుతున్నది. రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ అంటూ ఆ శాఖ ఉన్నతాధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కొందరు రైస్ మిల్ల ర్లు ఆరోపిస్తున్నారు. తన సబార�
యాలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని దావులాపూర్లో రైస్మిల్లు నిర్మాణ పనులు పూర్తైనా అందులో యంత్రాలను అమర్చకుం డా రూ. 54 లక్షల నిధులు దుర్వినియోగం చేసిన అంశంలో విచారణ జరిపిన డీఎల్సీవోతోపాటు అదనప
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం పెద్దోళ్ల జేబులు నింపుతున్నాయి. ప్రతిరోజు టన్నులకొద్ది రేషన్బియ్యం అక్రమ రవాణా చేస్తూ అక్రమార్కులు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఈ దందాను కట్టడి చేయాల్సిన అధికారుల�
ధాన్యం దారి మళ్లింపును నిరోధించేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సోమవారం పలు రైస్మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు డీజీ శిఖాగో
ధాన్యం తీసుకోని రైస్మిల్లులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బొమ్మన్దేవ్పల్లి రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లను తిరస్కరించిన రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నస్రుల్లాబాద్ క�
నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామ రైతుల ధాన్యాన్ని నల్లగొండ పరిధిలోని రైస్ మిల్లర్లకు తరలించకుండా చిట్యాలకు తరలించడంలో అంతర్యం ఏమిటని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున
తెలంగాణలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టిసారించింది. ఈ మేరకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలేశాపూర్ గ్రామ పరిధిలో పీవీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లో సోదాలు చే�
రైస్మిల్లుల్లోని ధాన్యం తరలించేందుకు టెండర్లు దక్కించుకున్న బిడ్డర్లు విఫలమైనందున ఈఎండీ మొత్తాన్ని జప్తు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు.
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో భారీగా ధాన్యం మాయమైంది. టాస్క్ఫోర్స్, సివిల్ సైప్లె అధికారులు గురువారం రాత్రి నుంచి చేస్తున్న దాడుల్లో ఈ విషయం వెలుగులోకి