నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన రైస్ మిల్ నిర్మాణం చేపట్టుతున్నారని, రోడ్డు పక్కనే నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, సంబంధింత అధ�
మండల కేంద్రంలోని శ్రీ అనంత ఆగ్రో రైస్ మిల్లును రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం సీజ్ చేశారు. 2022-2023 ఖరీఫ్, రబీ సీజన్లలో 3,191 మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్నారు. కొన�
మండలకేంద్రంలోని నవ్య దివ్య రైస్మిల్లుపై సోమవారం అధికారులు దాడులు చేసి 19 క్వింటాళ్ల రేషన్ బియ్యం, మారుతీ వ్యాన్ను సీజ్ చేశారు. ఎస్సై సురేశ్గౌడ్ కథనం మేరకు.. మహబూబ్నగర్కు చెందిన పుల్లూరి రాజు, పుల్
అన్నభావుసాఠే ఆశయ సాధనకు కృషి చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలో భారత సాహిత్య రత్న డాక్టర్ అన్న భావుసాఠే 14వ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి నివాళులర
కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
ఓ దుర్గార్ముడి కామదాహానికి అభంశుభం తెలియని ఆరేండ్ల బాలిక అసువులుబాసింది. నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడిచేసి హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఆరేండ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్యచేశాడో దుర్మార్గుడు. గురువారం రాత్రి తన తల్లితో కలిసి రైసు మిల్లులో నిద్రిస్తున్న బాలికను.. అదే మిల్లులో డ్రైవర్గా �
అక్రమాలకు పాల్పడిన ఇద్దరు సివిల్ సప్లయ్ అధికారులపై వేటు పడింది. నిజామాబాద్ డీఎస్వో చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్ ను పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి ఉత్త
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అకాల వర్షానికి వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా మహ్మద్నగర్ మండలం కొమలంచ గ్రామంలో బుధవారం అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ధాన్యం
వ్యవసాయశాఖ మార్కెట్ గో దాంలో నిల్వ ఉంచిన దాదాపు 15వేల వడ్ల బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో చోటుచేసుకున్నది. వివరాలిలా..
నిజామాబాద్ జిల్లాలో టన్నుల కొద్దీ దొడ్డు బియ్యం నిల్వలు బయట పడుతూనే ఉన్నాయి. అధికారుల తనిఖీల్లో గుట్టు రట్టు అవుతుండడంతో అంతా అవాక్కవుతున్నారు. రెండు రోజుల క్రితం వేల్పూర్లోని ఓ రైస్మిల్లులో వెలుగు
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్యార్డులో ఆదివారం మరోసారి వేరుశనగ రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. పల్లికి ట్రేడర్లు గి ట్టుబాటు ధర కల్పించాలని డి మాండ్ చేస్తూ ఆందోళన చేపట్టా రు. అచ్చంపేట మార్కెట్కు ఆదివా�
ప్రభుత్వం నుంచి వడ్లను తీసుకొని ధాన్యం చేసి ఇవ్వాల్సిన పలు రైస్ మిల్లులు మూడేండ్లుగా అలసత్వం వహిస్తున్నాయి. అ లాంటి వాటిపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గత నెలలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్�