కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామ శివారులోని శ్రీలక్ష్మి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 600 క్వింటాళ్లపైన రేషన్ బియ్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్న
వనపర్తి జిల్లా పెబ్బేరులోని రైస్మిల్లులో మర ఆడించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్) మాయమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
రైస్ మిల్లులో బియ్యం గోల్ మాల్ అయిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు మంథని సీఐ రాజు పేర్కొన్నారు. మంథని పట్టణం పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడారు.
ఎంఎస్ఆర్ రైస్ మిల్లులో వే బ్రిడ్జి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని మాగనూరు, వరూ రు, నేరడ్గం గ్రామాల రైతులు ఆరోపించారు. ఈ నెల 4, 5వ తేదీన ఇదే రైస్ మిల్లులో వే బ్రిడ్జి కాంటాలో అవకతవకలు ఉన్నాయని.. ఒకో రై
ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇలాకాలో రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామ రైతులు సమీపంలోని సాయి హనుమాన్ �
అన్నదాతలు అరిగోస పడి పండించిన పంటలను అమ్ముకునేందుకు మిల్ పాయింట్ల వద్దకు వెళ్తే వ్యాపారులు అడిగిన ధరకే ధాన్యం తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ వానకాలం కోతలు ప్రారంభమైన నాటి నుంచి సన్న ధాన్యాన్ని రైస్ మి�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన రైస్ మిల్ నిర్మాణం చేపట్టుతున్నారని, రోడ్డు పక్కనే నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, సంబంధింత అధ�
మండల కేంద్రంలోని శ్రీ అనంత ఆగ్రో రైస్ మిల్లును రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం సీజ్ చేశారు. 2022-2023 ఖరీఫ్, రబీ సీజన్లలో 3,191 మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్నారు. కొన�
మండలకేంద్రంలోని నవ్య దివ్య రైస్మిల్లుపై సోమవారం అధికారులు దాడులు చేసి 19 క్వింటాళ్ల రేషన్ బియ్యం, మారుతీ వ్యాన్ను సీజ్ చేశారు. ఎస్సై సురేశ్గౌడ్ కథనం మేరకు.. మహబూబ్నగర్కు చెందిన పుల్లూరి రాజు, పుల్
అన్నభావుసాఠే ఆశయ సాధనకు కృషి చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలో భారత సాహిత్య రత్న డాక్టర్ అన్న భావుసాఠే 14వ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి నివాళులర
కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు.