పరిగి : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు సమకురుస్తూ విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబ
minister srinivas goud | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ల
వికారాబాద్ : గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ పురపాలక కార్యాలయంలోని మున్సిపల్ చైర్పర్సన్ అధ్�
Minister KTR | స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న వర్షాకాలంలో నాలాల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగ�
Assembly Elections 2022 | కరోనా కేసుల పెరుగుదల మధ్య ఎన్నికల్లో ర్యాలీలు, రోడ్షోలు, బైక్ర్యాలీలు, పాదయాతలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్,
తిరుమల : తిరుమలలో విపత్తుల నిర్వహణ ప్రణాళికపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ అదనపు ఏఈవో ధర్మారెడ్డి అన్నిశాఖాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఏడు రోజుల్లోపు ఆయా విభాగాలకు సంబంధిం�
CM KCR | రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణే ధ్యేయంగా కీలక సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ శుక్రవారం జరగనుంది.
minister srinivas goud review on sports bill | దేశంలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని రూపొందిస్తున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం కార్యాలయంలో మంత్రి డ్రాఫ్ట్ క్రీడాపాలసీపై అధికారులతో చర్చించారు.
Minister Jagadeesh Reddy | కొవిడ్ మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం నిబంధనలు పాటించడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి జీ జగదీశ్రెడ్డి సూచించారు. కరోనాను
Dalitha Bandhu | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం దళితబంధు పథకం అమలుపై జిల్లాల కలెక్టర్లతో కరీంనగర్
అమరావతి : ఇంధనశాఖ,డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్ట్లపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జూన్ కల్లా తొలిదశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను
CM KCR | ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని
PM review on Covid-19: దేశంలో కరోనా థర్డ్వేవ్ శరవేగంగా విజృంభిస్తున్నది. వారం రోజుల క్రితం 10 వేలకు లోపే ఉన్న రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 1.50 లక్షలు దాటింది. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమ�