విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ సూచించారు. మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, కందుకూరు మండలాల ఈజీఎస్ అధికారులతో సోమవారం ఆయన సమీక్ష సమావే
minister gangula | పెండింగ్లో పనులన్నింటిని పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో సమావేశం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Errabelli Dayakar rao | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును అంతా కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్
Minister Koppula Eshwar | ఈ నెల 21న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ సంబురాలపై మంత్రి కొప్పుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో మాదిరిగానే ఈ సారి సీఎం కేసీఆర్ క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా ఇస్తున్నా�
Minister Harish Rao | ప్రజలకు సమీపంలోనే స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని, అనవసరంగా పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయొద్దని, అక్కడే మంచి
minister ktr | నల్లగొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్ధాలన్నీ ఏడాదిలో నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాబోయే ఆరేడు నెలల్లో ఆర్అండ్బీ, పీఆర్, మున్సిప
Minister KTR | మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్తోపాటు
Puvvada Ajay kumar | గోదావరి వరదలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, వరద ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించ�
Minister Harish rao | పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. హెల్త్ క్యాలెండర్ ప్రకారం ఆశాలు, ఏఎన్ఎంలతో సమీక్ష
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ సాగుతున్నది. దేశంలో ఇప్పటి వరకు 190కోట్లకుపైగా డోసులు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శుక్రవారం అన్న�