దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడుందంటే కొండగట్టు పేరే చెప్పుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ సూచించారు. మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, కందుకూరు మండలాల ఈజీఎస్ అధికారులతో సోమవారం ఆయన సమీక్ష సమావే
minister gangula | పెండింగ్లో పనులన్నింటిని పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో సమావేశం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Errabelli Dayakar rao | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును అంతా కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్
Minister Koppula Eshwar | ఈ నెల 21న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ సంబురాలపై మంత్రి కొప్పుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో మాదిరిగానే ఈ సారి సీఎం కేసీఆర్ క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా ఇస్తున్నా�
Minister Harish Rao | ప్రజలకు సమీపంలోనే స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని, అనవసరంగా పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయొద్దని, అక్కడే మంచి
minister ktr | నల్లగొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్ధాలన్నీ ఏడాదిలో నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాబోయే ఆరేడు నెలల్లో ఆర్అండ్బీ, పీఆర్, మున్సిప
Minister KTR | మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్తోపాటు
Puvvada Ajay kumar | గోదావరి వరదలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, వరద ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించ�
Minister Harish rao | పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. హెల్త్ క్యాలెండర్ ప్రకారం ఆశాలు, ఏఎన్ఎంలతో సమీక్ష
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ సాగుతున్నది. దేశంలో ఇప్పటి వరకు 190కోట్లకుపైగా డోసులు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శుక్రవారం అన్న�