రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రజా పాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయ�
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన బృహత్తర ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని రంగారెడ్డి కలెక్టర్ గౌతమ్ పోట్రు అధికారులను ఆదేశించా�
Srisailam | శ్రీశైల దేవస్థానంలో జరుగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు (EO Peddiraju) సంబంధిత అధికారులను , సిబ్బందిని ఆదేశించారు.
Minister Jagadish Reddy | అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట కలెక్టరేట్లో అభివృద్ధి పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Mahmood Ali | సైబర్ నేరాలను అరికట్టాలని హోంమంత్రి మహమూద్ అలీ పోలీసు అధికారులకు సూచించారు. డీజీపీ, మూడు కమిషనరేట్ల సీపీలతో హోంమంత్రి మహమూద్ అలీ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Minister KTR | ఇండ్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై కేటీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
CM KCR | రాష్ట్రంలో వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా మూడోరోజు సమీక్ష నిర్వహించారు. ఇటీవల నాలుగైదు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే.
Minister Prashanth Reddy | చరిత్రలో ఇంత భారీ వర్షాపాతం ఎన్నడూ చూడలేదని, కుంభవృష్టితో చాలా నష్టం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాల్లో అత్యధిక వర్షాపాతం నమోదైందని, అందులో ఐదుప్ర�
Minister Jagadish Reddy | వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సున�
CS Shanti Kumari | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపార
Minister Sabitha | తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
CM KCR | రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు �
Minister Gangula | యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై ఈరోజు అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, కంటైనర్ కార్పోరేషన్ ఈడీ, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఎంలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో, ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో మంత్రి �
దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడుందంటే కొండగట్టు పేరే చెప్పుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు.