కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. బ్యారేజీల పటిష్ఠత, కుంగిపోయిన పిల�
జిల్లాలో అర్హులైన వారందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా బుధవారం కలెక
ఫిబ్రవరి 8 తర్వాత ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చన్న సంకేతాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కసరత్తును మరింత ముమ్మరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూనే లోక్సభ ఎన్నికల�
పదో తరగతి పరీక్షలపై ప్రధానోపాధ్యాయులు దృష్టి పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొ
లోక్సభ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే ఈ నెల 12వ తేదీన భువనగిరి స్థానంపై సమీక్ష పూర్తి కాగా నేడు నల్లగొండ లోక్సభ స్థానంపైన రివ్యూ మీటింగ్ జరుగనున్నది.
జిల్లాలో గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
టర్ చుట్టూ పెరుగుతున్న పట్టణీకరణపై హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో నేపథ్యంలో రెండు నెలలుగా భవన నిర్మాణాల అనుమతులు, భూ వినియోగ మార్పిడికి సంబంధించిన అనుమతులు నిలిచిపోయాయ�
ఎల్బీనగర్ నేషనల్ హైవే-65లోని మహవీర్ హరిణి వనస్థలి పార్క్ వద్ద 15/0 నుంచి 40/0 వరకు జరగాల్సిన జాతీయ రహదారి మరమ్మతుల కోసం ఆరు లైన్ల సర్వీసు రోడ్డు విస్తరణ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు సమన్వయం
మిర్యాలగూడను క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి పారిశుద్ధ్య కార్మికులు, మ�
నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పై సీఈ, ఎస్సీ, ఈఈ, డీఈ, ఏఈతోపాటు శుక్రవారం ఆయన పట్టణంలో మున్సిపల్ చైర�
చెంచు జాతి ప్రజల జీవనోపాధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ నెల 15న ‘పీఎం జన్మన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చైతన్యనగర్ గ్
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా నేతలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ సమాయత్తమవుతున్నది. అందులో భాగంగా శుక్రవారం భువనగిరి పార్�
CM Revanth Reddy | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రతిపాదనకు సంబంధించిన డీపీఆర్, ట్రాఫిక్పై అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రోలైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితి, రెండోదశ
అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం సంతృప్తి కలిగించిందని కరీంనగర్ సీపీ అభిషేక్ మహాంతి అన్నారు. సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. గురువారం కమిషనరేట్లో మీడియాకు నేర సమీక్షా వార్�