రాజకీయ కక్షకు ఓ ఇద్దరు మండల విద్యాధికారులు బలవ్వాల్సి వచ్చింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాశాఖ చర్యలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఆ ఇద్దరు ఎంఈవోలకు ఆగమేఘాల మీ�
Review Meeting | బేవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి, ఎక్సైజ్శాఖకు చెడ్డ పేరు వస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కీలకమైన స్థానాల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగు�
Amit Shah | మణిపూర్ (Manipur) లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సోమవారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం (High level meeting) నిర్వహించారు. ఢిల్లీలోని హోంశాఖ ( Ministry of Home Affairs) కార్యాలయం నార్త్ బ్లాక్
Amit Shah | జమ్మూ కశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడుల ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత వారంరోజుల వ్యవధిలోనే నాలుగు దాడి ఘటన జరిగాయి. తాజాగా అమర్నాథ్ యాత్రకు సమ
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుదామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మన ప్రాంతాభివృద్ధి కోసం రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు కలిసి �
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ బి.రవీందర్నాయక్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో శు�
ఇటీవల కేంద్రం మార్పులు చేర్పులతో ప్రవేశపెట్టిన నూతన చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వింజమూరి వెంకటేశ్వర్లు తెలిపారు.
తాగునీటి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని ఎండీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో జలమండలి ఓ అండ్ ఎం అధికారులతో ఎంసీసీ (మెట్రో కస్టమర్ కేర్�
CS Shati Kumari | నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని స
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పో
తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని.. రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ, స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బో�
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ర్టాల నుంచి మద్యం, నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేయకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పూర్తి స్థాయిలో పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి సూచించారు.