Minister KTR | ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్లో జరగనున్న ఈ సమావేశానికి మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లు, మున్సిప
మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి కొప్పుల శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు రెండున్నర గంటల పాటు సమీక్ష జరిగింది.
minister sabitha indra reddy | పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ : మైనారిటీ సంక్షేమశాఖలో ఖాళీల భర్తీపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. రాష్ట్రంలో 81వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగ
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ కలెక్టరేట్ బుధవారం రైస్మిల్లర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగ�
బలహీన వర్గాలకు సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల సాయం చేయడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించాలని గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్లో ఉన్నతాధికారులత�
హైదరాబాద్ : గృహ నిర్మాణశాఖపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సొంత స్థలాల్లో గృహ నిర్మాణాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు 2022-23 బడ్జెట్లో న�
హైదరాబాద్ : కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వం పేదలకు చేరువ చేస్తుందని, ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు వైద్యులు, సిబ్బంది కృషి చేస్తూ సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేయాలని మంత్రి హరీశ్రావు అన�
హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ ఆర్థోపెడిక్ వైద్యులతో సమ
హైదరాబాద్ : వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ శాసనసభ కమిటీ హాలులో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పనుల, అభివృద్ధి సమీక్షలో ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మిగిలిన పనుల పూర్తికి రూ.40కోట్లు
హైదరాబాద్ : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్ర�
Telangana Assembly: ఈ నెల 7 నుంచి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ సయ్యద్ అమీనుల్ ఉన్నతాధికారులతో సమీక్షా సమా
తిరుపతి: విశాఖపట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం కుంభాభిషేకం త్వరలో జరుగనున్నది. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశి�