మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని డి.పోచంపల్లిలో సుమారు 25 నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గండిమైసమ్మ-దుండిగల్ మండలం తహసీల్దార్ రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు వాట
జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించి వాటిపై ఎలాంటి లావాదేవీలు జరుగకుండా నిషేధిత జాబితాలో చేర్చాలన్న రెవెన్యూ అధికారుల ప్రయత్నానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
Boduppal | బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని లక్ష్మీగణపతి కాలనీకి పెనుప్రమాదం పొంచి వుంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీకి ఆనుకుని 3ఎకరాల విస్తీర్ణంలో 25 ఫీట్ల లోతుగా గోతు�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హెటెక్సిటీలో స్కూల్ కోసమని కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హెటెక్సిటీ లే-అవుట్లో స్కూల్ ఏర్పాటు కోసమని ఎకరం స్థలాన్ని వదిలేశ�
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓటరు జాబితాలను మీ సేవ, ప్రతిపక్ష నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రత్యర్థుల జాబితాను తారుమారు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడిగామ(బీ) గ్రామానికి చెందన�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు రెవెన్యూ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీచేసిన ఉదంతం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్లో వెలుగుచూసింది.
మక్తల్ నియోజకవర్గాన్ని ఎండబెట్టి కొడంగల్ నియోజకవర్గానికి సాగునీళ్లు అందించాలని చేపట్టిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రెవెన్యూ అధికారులు వాట్సాప్ ద్వారా న
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ను తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆప్షన్లు అన్ని భూభారతి పోర్టల్లో లేకుండానే
రేషన్ దుకాణ డీలర్లతో ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాలు నడుపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. డీలర్లతో నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయ�
ప్రభుత్వ భూములు ఖాళీ చేయాలంటూ రాత్రి వేళల్లో రెవెన్యూ అధికారులు బాధితులపై మారణాయుధాలతో బెదిరిస్తున్నారు.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వాళ్లను ఖాళీ చేయించాలంటే పగటి వేళల్లో పోలీసు బందోబస్తుతో వెళ్లాల్�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలో లక్షల సంఖ్యలో చెట్లను నాటి పచ్చదనాన్ని పెంచితే జిల్లాలో కలప మాఫియా మాత్రం అటవీ ప్రాంతాన్ని నాశనం చేసే పనిల�
సరూర్నగర్ సర్కిల్ కార్యాలయం రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతూ భవనాల అసెస్మెంట్లో అవకతవకలు చేస్తున్నారని, తాను విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసి
కరీంనగర్ నరగపాలక సంస్థ రెవెన్యూ అధికారులు ఇంటి నంబర్ల కేటాయింపులో సరికొత్త దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఆన్లైన్లో స్వీయ మదింపును తమకు అనుకూలంగా మార్చుకొని, ఇంటి నంబర్ల కోసం రూ.లక్షల్లోనే ముడు
Hayath Nagar | హయత్ నగర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.159 లో అక్రమంగా వెలిసిన కంటైనర్ నిర్మాణాలను తొలగించినట్లు హయత్ నగర్ తహసిల్దార్ కే. జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.