ఖమ్మం అంబేద్కర్, టీటీడీసీ భవనాల్లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ నిరాశ్రయులను అధికారులు గురువారం గెంటేయడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. 750 మంది ఇళ్లను కూల్చిన ప్రభుత్వం 412 మంది పట్టాలిచ్చిందన�
అధికారుల అండతో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది. రాత్రిపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఊకచెట్టు వాగును తోడేస్తున్నారు. ఈ విషయంపై రైతులు, ప్రజలు నెత్తినోరు కొట్టుకున్నా.. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లే
కరీంనగర్ నూతన కలెక్టర్గా నియామకమైన ఐఏఎస్ అధికారి చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయమే నగరానికి చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్తోపాటు రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు.
అక్కడ గజం స్థలం రూ.లక్షల్లో ఉంటుంది. రింగ్రోడ్డు లోపల ఉండటంతో ఇక్కడి భూములకు డిమాండ్ ఎక్కువ. ఇదే అదునుగా చూసుకొని కొంతమంది అక్రమార్కులు విలువైన ప్రభ త్వ భూములను కబ్జా చేస్తున్నారు.
నిరుపేదల ఇండ్లను నిర్దయగా కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల పట్ల కర్కశంగానే ప్రవర్తిస్తున్నది.
ఔటర్రింగ్ రోడ్డు నుంచి నేరుగా కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి రెవెన్యూ అధికారులు భూముల సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పనులను శుక్రవారం మండలంలోని కోత్వాల్గూడ వద్ద రైతులు, నాయకుల�
ఓఆర్ఆర్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు భూములు సర్వే చేస్తున్నారు. సర్వేను కోత్వాల్గూడ నుంచి రామంజాపూర్ వరకు అడుగడుగునా రైతులు అడ్డుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని 993 సర్వేనంబర్లోని ప్రభు త్వ భూమిలో అక్రమ నిర్మాణాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు.తహసీల్దార్ వెంకటేశ్ ఆదేశాల మేరకు రెవె న్యూ సిబ్బంది శుక్రవారం రె
16 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్లుగా ఉద్యోగోన్నతి లభించింది. 16 మందిని కన్ఫర్డ్ ఐఏఎస్లుగా నియమిస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022, 2023, 2024 సంవత్సరాలకు ఈ జాబితాను ప్రకటించింది. ఒకేసారి 16 మందికి
kandiseekulu | రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో విలువైన కాందిశీకుల భూములపై అధికార యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తున్నది. కొందరు వ్యక్తులు ఈ భూములు తమవేనంటారు.. ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ అర్ధరాత్రి ఏకంగ
తమదే భూమి అని చెప్పుకునే ప్రైవేట్ వ్యక్తులు, రెమెన్యూ అధికారులకు మధ్య ఓ భూ వివాదం హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ శుక్రవారం ఉదయం భూమి చూట్టు ఫెన్సింగ్ వేస్తామని హైడ్రా అధికారులు బుల్డోజర్, జేసీపీ�
రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులకు భూనిర్వాసితుల నుంచి నిరసన సెగ ఎదురైంది. భూమికి భూమి లేదా ఎకరాకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని డిమాం�