రెవెన్యూ శాఖలో అధికారుల మధ్య అంతర్గతంగా జరిగే సమాచార మార్పిడి పత్రాలు అధికారికంగా వెల్లడించకముందే ఇ తరుల చేతికి ఎలా చేరుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. అధికారిక పత్రాలు లీక్ కావడంపై ఆశ్చర్యం, ఆందోళ
తుర్కయాంజాల్లో వివాదా స్పద భూమిని పరిశీలించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడికి దిగింది. నా భూమిలోకి ఎందుకొచ్చారంటూ అబ్దుల్లాపూర్మెట్ ఆర్ఐ ప్రేమ్కుమార్, జీపీవో హన్మంతు నాయక్పై దాడ�
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు మంగళవారం అటవీ, రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూముల హద్దులు చూపిస్తున్నారు. ఈ సమయంలో నచ్చల్ ఎల్లాపూర్ గిరిజనులు హద్దులు చూపిస్తున్న ప్రదేశ�
కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు సోమవారం గాజుల రామారంలోని సర్వేనంబర్ 219,79 సరిహద్దు ప్రాంతంలో చేపట్టిన బీఆర్ఎస్ నేత ఫిరోజ్ఖాన్ ఇంటి ప్రహరీ కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. భారీ పోలీస్ బం�
దస్తురాబాద్ మండలంలోని భూత్కుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులోని మహాలక్ష్మి రైస్ మిల్ను గతేడాది అధికారులు బ్లాక్ లిస్టు(డిఫాల్ట్)లో పెట్టారు. ఇటీవల రైస్ మిల్లులో ఉన్న వే బ్రిడ్జ
ఇంటిస్థలంపై బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు విచారణకు వెళ్లగా విసిగి వేసారిన బీఆర్ఎస్ నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఒక్కసారిగా కలకలం సృష్టించిన ఈ ఘటన గాజు�
ఐదు నెలలు గా న్యాయం కోసం తిరుగుతున్నా పరిష్కారం దొరుకడం లేదని 82 ఏండ్ల రిటైర్డ్ ఎంఈవో సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసనకు దిగారు.
రెవెన్యూ కార్యాలయాల్లో రోజు రోజుకూ అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తహసీల్ కార్యాలయాల్లో ఫేక్ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విలువైన భూములను ఫేక్ రిజిస
Fake Certificate | జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసిన లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్పై రెవెన్యూ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ఎండలు మండుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్లో నీటి కొరత ఏర్పడుతున్నది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు భూగర్భ జలాలను జలగల్లా పీల్చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బోర్లు వేసి నీటిన�
జిల్లాలోని కొంతమం ది తహసీల్దార్లపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. పలు మం డల రెవెన్యూ కార్యాలయాల్లో ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్టు ప్రజలు మండిపడుతున్నారు.
ప్రభుత్వ, శిఖం భూములను పరిరక్షించడంలో రెవెన్యూ, ఇరిగేషన్శాఖల అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. భూములు ఆక్రమణకు గూరవుతున్నా స్పందించడం లేదు. దీంతో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని స్థానికులు హైడ్రాను ఆ�
ఖమ్మం అంబేద్కర్, టీటీడీసీ భవనాల్లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ నిరాశ్రయులను అధికారులు గురువారం గెంటేయడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. 750 మంది ఇళ్లను కూల్చిన ప్రభుత్వం 412 మంది పట్టాలిచ్చిందన�