kandiseekulu | రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో విలువైన కాందిశీకుల భూములపై అధికార యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తున్నది. కొందరు వ్యక్తులు ఈ భూములు తమవేనంటారు.. ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ అర్ధరాత్రి ఏకంగ
తమదే భూమి అని చెప్పుకునే ప్రైవేట్ వ్యక్తులు, రెమెన్యూ అధికారులకు మధ్య ఓ భూ వివాదం హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ శుక్రవారం ఉదయం భూమి చూట్టు ఫెన్సింగ్ వేస్తామని హైడ్రా అధికారులు బుల్డోజర్, జేసీపీ�
రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులకు భూనిర్వాసితుల నుంచి నిరసన సెగ ఎదురైంది. భూమికి భూమి లేదా ఎకరాకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని డిమాం�
‘జగిత్యాల నడిబొడ్డున రూ.100 కోట్ల భూకబ్జా..? శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. జిల్లావ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశమైంది. 1952లో జగిత్యాల పట్టణంలో పెట్రోల్, డీజిల
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని డి.పోచంపల్లిలో సుమారు 25 నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గండిమైసమ్మ-దుండిగల్ మండలం తహసీల్దార్ రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు వాట
జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించి వాటిపై ఎలాంటి లావాదేవీలు జరుగకుండా నిషేధిత జాబితాలో చేర్చాలన్న రెవెన్యూ అధికారుల ప్రయత్నానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
Boduppal | బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని లక్ష్మీగణపతి కాలనీకి పెనుప్రమాదం పొంచి వుంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీకి ఆనుకుని 3ఎకరాల విస్తీర్ణంలో 25 ఫీట్ల లోతుగా గోతు�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హెటెక్సిటీలో స్కూల్ కోసమని కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హెటెక్సిటీ లే-అవుట్లో స్కూల్ ఏర్పాటు కోసమని ఎకరం స్థలాన్ని వదిలేశ�
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓటరు జాబితాలను మీ సేవ, ప్రతిపక్ష నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రత్యర్థుల జాబితాను తారుమారు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడిగామ(బీ) గ్రామానికి చెందన�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు రెవెన్యూ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీచేసిన ఉదంతం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్లో వెలుగుచూసింది.
మక్తల్ నియోజకవర్గాన్ని ఎండబెట్టి కొడంగల్ నియోజకవర్గానికి సాగునీళ్లు అందించాలని చేపట్టిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రెవెన్యూ అధికారులు వాట్సాప్ ద్వారా న
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ను తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆప్షన్లు అన్ని భూభారతి పోర్టల్లో లేకుండానే
రేషన్ దుకాణ డీలర్లతో ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాలు నడుపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. డీలర్లతో నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయ�