సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజీపల్లిలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. గ్రామంలోని సర్వేనంబర్ 181 ప్రభుత్వ భూమిలో అక్�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లోని మేళ్ల చెరువు బఫర్ జోన్ని కబ్జాదారులు ఖతం చేస్తుండ్రు. చెరువు కట్ట పక్క నుంచి ఇష్టానుసారంగా మట్టి నింపుతూ లెవలింగ్ చేస్తున్నారు. చెరువు బఫర్ జోన్లో రాత్రికిరాత్ర�
జిల్లాలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారుల జాప్యం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోట్లాది రూపాయల భూములు అధికారుల అండదండలతోనే అన్యాకాంత్ర మవుతున్నాయని ఆరోపిస�
మండలంలోని వివిధ గ్రామాల వాగుల నుంచి అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. సర్కారుకు పైసా ఆదాయం లేకున్నా ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.3500 నుంచి రూ.4వేల దాకా వసూలు చేస్తూ ఏటా కోట్ల రూపా�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చిన వ్యవహారంపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ‘సర్కార్ భూమి.... సమర్పయామి’ శీర్షికతో మంగళవారం ‘నమస్తే తెల�
రెవెన్యూ శాఖలో అధికారుల మధ్య అంతర్గతంగా జరిగే సమాచార మార్పిడి పత్రాలు అధికారికంగా వెల్లడించకముందే ఇ తరుల చేతికి ఎలా చేరుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. అధికారిక పత్రాలు లీక్ కావడంపై ఆశ్చర్యం, ఆందోళ
తుర్కయాంజాల్లో వివాదా స్పద భూమిని పరిశీలించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడికి దిగింది. నా భూమిలోకి ఎందుకొచ్చారంటూ అబ్దుల్లాపూర్మెట్ ఆర్ఐ ప్రేమ్కుమార్, జీపీవో హన్మంతు నాయక్పై దాడ�
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు మంగళవారం అటవీ, రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూముల హద్దులు చూపిస్తున్నారు. ఈ సమయంలో నచ్చల్ ఎల్లాపూర్ గిరిజనులు హద్దులు చూపిస్తున్న ప్రదేశ�
కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు సోమవారం గాజుల రామారంలోని సర్వేనంబర్ 219,79 సరిహద్దు ప్రాంతంలో చేపట్టిన బీఆర్ఎస్ నేత ఫిరోజ్ఖాన్ ఇంటి ప్రహరీ కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. భారీ పోలీస్ బం�
దస్తురాబాద్ మండలంలోని భూత్కుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులోని మహాలక్ష్మి రైస్ మిల్ను గతేడాది అధికారులు బ్లాక్ లిస్టు(డిఫాల్ట్)లో పెట్టారు. ఇటీవల రైస్ మిల్లులో ఉన్న వే బ్రిడ్జ
ఇంటిస్థలంపై బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు విచారణకు వెళ్లగా విసిగి వేసారిన బీఆర్ఎస్ నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఒక్కసారిగా కలకలం సృష్టించిన ఈ ఘటన గాజు�
ఐదు నెలలు గా న్యాయం కోసం తిరుగుతున్నా పరిష్కారం దొరుకడం లేదని 82 ఏండ్ల రిటైర్డ్ ఎంఈవో సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసనకు దిగారు.
రెవెన్యూ కార్యాలయాల్లో రోజు రోజుకూ అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తహసీల్ కార్యాలయాల్లో ఫేక్ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విలువైన భూములను ఫేక్ రిజిస
Fake Certificate | జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసిన లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్పై రెవెన్యూ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.