నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జాయమ్మ చెరువులో భుములు కోల్పోతున్న రైతుల భూములకు సంబంధించి శనివారం రీసర్వే కొనసాగింది. ఒక్కో బృందంలో ఒక సర్వేయర్తోపాటు ఇద్దరు జీపీవోలు, �
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి సర్వేనంబర్ 23, 65లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టిన ఇండ్ల నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేయించారు. సర్వే నంబర్ 23లో ఒకటి, 65 సర్వేనెంబర్
నారాయణపేట మండలంలోని పేరపళ్ల గ్రామంలో జాయమ్మ చెరువు పరిధిలో భూములు కోల్పోతున్న రైతుల భూములకు సంబంధించి శుక్రవారం రీసర్వే ప్రారంభమైంది. గత పదిహేను రోజులుగా ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుసగా ప్రచురిత�
మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రణాళిక లేకుండా భూయజమానులను మభ్యపెట్టి ఆస్తులను గుంజుకునేందుకు కుట్రలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్�
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్తిగా ప్రైవేట్ సంస్థలా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ నిబంధనలు, భూ సేకరణ చట్టం-2013ను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్త�
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్న క్రమంలో స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి�
నిషేధిత జాబితా భూముల విషయమై ఎవరూ నోరుమెదపవద్దని కలెక్టర్ అంతర్గత ఆదేశాలివ్వడంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు ఈ విషయమై బాధితులు ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు అడిగినా తమకేం తెలియదని మౌనం పాటిస్త
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సాయిబాబానగర్ పరిధిలో అత్యంత విలువైన దిల్(డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్) సంస్థ భూముల్లో వెలిసిన నిర్మాణాలపై రెవెన్యూ
మేడ్చల్ జిల్లా గాజులరామారంలో విలువైన ప్రభుత్వ భూమిపై ఒక కాషాయ నేత కన్ను పడింది..రూ. కోట్ల విలువ చేసే సర్కారీ స్థలాన్ని ఏకంగా తన కూతురికి గిఫ్ట్ డీడ్ రూపంలో రాసిచ్చేసి దర్జాగా కబ్జా పర్వానికి తెరలేపార�
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజీపల్లిలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. గ్రామంలోని సర్వేనంబర్ 181 ప్రభుత్వ భూమిలో అక్�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లోని మేళ్ల చెరువు బఫర్ జోన్ని కబ్జాదారులు ఖతం చేస్తుండ్రు. చెరువు కట్ట పక్క నుంచి ఇష్టానుసారంగా మట్టి నింపుతూ లెవలింగ్ చేస్తున్నారు. చెరువు బఫర్ జోన్లో రాత్రికిరాత్ర�
జిల్లాలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారుల జాప్యం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోట్లాది రూపాయల భూములు అధికారుల అండదండలతోనే అన్యాకాంత్ర మవుతున్నాయని ఆరోపిస�
మండలంలోని వివిధ గ్రామాల వాగుల నుంచి అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. సర్కారుకు పైసా ఆదాయం లేకున్నా ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.3500 నుంచి రూ.4వేల దాకా వసూలు చేస్తూ ఏటా కోట్ల రూపా�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చిన వ్యవహారంపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ‘సర్కార్ భూమి.... సమర్పయామి’ శీర్షికతో మంగళవారం ‘నమస్తే తెల�